సినిమా నటీనటుల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ పచ్చ మీడియా చేసిన పిచ్చి ప్రచారం అంతా పచ్చి అబద్ధమని తేలిపోయింది. సినీతారల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పోలీసుశాఖ స్పష్టంచేసింది. ఎస్ఐబీ మాజీ అధ�
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
హైదరాబాద్ జిల్లాలో భద్రత లేని బస్సులపై నిరంతరం నిఘా ఉంచాలని కలెక్టర్ హరిచందన దాసరి అధికారులకు సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో విద్యార్థుల భద్రతపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత శ
ఆబ్కారీలోనూ ఆన్లైన్ విధానానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలీస్ శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖలో కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఎఫ్ఐఆర్ల నమోదు తదితర అంశాలను సైతం ఆన్లైన్ విధానంలోకి తీసు�
కాబోయే పెండ్లి కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుంటారు యువతులు. సంపన్న కుటుంబాల్లోని అందమైన యువతులకు ప్రేమ పేరుతో గాలం వేస్తాడతను. పోలీస్ డిపార్ట్మెంట్లో తాను ఎస్ఐ ట్రైనింగ్లో ఉన్నానని నమ్మిస్తాడు. యు
Jagtial Police | పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ పతకాలు ఎంపికైన పోలీస్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు.
తెలంగాణకు తదుపరి పోలీస్ బాస్ (డీజీపీ) ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్న పోలీస్ శాఖను, రాజకీయ నేతలను తొలిచేస్తున్నది. పోలీస్ శాఖలో అత్యున్నతమైన ఈ పోస్టు కోసం ఆ శాఖలో ఇద్దరు అధికారుల మధ్య కనిపించని యుద్ధం జరుగుతున�
జిల్లాలో సివిల్ ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పరిధిలోని ఒకే పోలీసుస్ట�
మావోయిస్టు ప్రభావిత గ్రామాల ఆదివాసీలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఆదివాసి గ్రామం చెన్నాపురంలో మంగళవా�
విధి నిర్వహణలో రా ణించాలంటే ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకోవాలని డీజీపీ జితేందర్ పోలీస్ అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలు, ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీల పనితీరును
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. స్టేషన్ పరిసరాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకు నిప్పు పెట్టడంతో రవ్వలు ఎగిసిపడి స్టేషన్ ప్రాంగణంలోని వివిధ కేసుల�
ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరి�
వారంతా రిజర్వ్ హోంగార్డులు.. బందోబస్తు కోసం తరచుగా వీరి సేవలు ఉపయోగిస్తారు. మిగతా సమయంలో వారేం చేస్తారంటే ఆఫీసంతా ఊడ్చాలి.. ఇతర ఆఫీసర్ల ఇళ్లలో పని చేయాలి.. అంతేనా.. ఇంకే పని చెప్పినా మారుమాట్లాడకుండా చెప్ప