ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు.
రాష్ట్రంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మోసాలు, దొంగతనాల నుంచి లైంగిక దాడులు, హత్యల వరకు, పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏడాదిలో జరిగిన నేరాల చిట్టా చూస్తే పరి�
వారంతా రిజర్వ్ హోంగార్డులు.. బందోబస్తు కోసం తరచుగా వీరి సేవలు ఉపయోగిస్తారు. మిగతా సమయంలో వారేం చేస్తారంటే ఆఫీసంతా ఊడ్చాలి.. ఇతర ఆఫీసర్ల ఇళ్లలో పని చేయాలి.. అంతేనా.. ఇంకే పని చెప్పినా మారుమాట్లాడకుండా చెప్ప
ఖాకీలు కట్టు తప్పారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయారు. ఇప్పటికే పలువురు ఎస్సైలు, సీఐలు ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మరోవైపు, రెండు జిల్లాల్లో ఇసుక, మొరం వంటి సహజ సంపద విచ్చలవిడిగా దోపిడీకి గు�
రాష్ట్ర హోంశాఖను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్దే అంటి పెట్టుకోవడం ఆ శాఖకు శాపంగా మారింది. ఇతర శాఖల వ్యవహారాలు, ప్రభుత్వ పనుల్లో ఆయన మునిగిపోవడంతో హోంశాఖలో ఎన్నో కీలక ఫైళ్ల పరిస్థితి ‘ఎక్కడి గొంగలి అక
పోలీసుశాఖకు చెందిన ఓ అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగిన్పల్లి శివారు మామిడి తోట లో గత నెలలో పేకాట ఆడుతూ ఎనిమిది మంది పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.23 వేల నగ�
Eye Camp | మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలను ( Eye Camp ) నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన పవన్ ఆప్టికల్స్ సహకారంతో శంకర్పూర్, శె�
తెలంగాణలో ప్రతి పౌరుడు సురక్షితంగా ఉన్నాడనే భరోసా కల్పించేందుకు పోలీసు శాఖ అవసరాలు తీర్చే బాధ్యత తాము తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ నెల 28లోగా పోలీస్శాఖలో స్పౌజ్ బదిలీలు పూర్తవ్వాలని ఆయా డిపార్ట్మెంట్ల హెచ్వోడీలకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా బుధవారం ఆదేశాలిచ్చారు. జీవో-317కు అనుగుణంగా వేర్వేరు క్యాడర్లలో కేటాయించిన దర
Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్ర పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్ లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ కోటర్స్ లో క్రీడలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు గురువారం ప్రారంభించారు.
పోలీసు శాఖలో పనిచేసే ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, బాధ్యతతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖలో సాయుధ బలగాలకు 15 రోజులుగా నిర్వహించిన మొ�
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..’ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే ఈ డైలాగు దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. సమాజరక్షణతోపాటు క్�
పోలీసు శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖ కూడా తమ శాఖలో చోటుచేసుకునే నేరాలను ఆన్లైన్లో పొందుపరిచేందుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఆబ్కారీ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, వాటి పురోగతి తదితర అంశాలన్నీ మ్యాన్�