గ్రూప్ -1 పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరిగి పట్టణంలో రెండు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 864 మంది అభ్యర్థులకుగాను 651 మంది హాజరయ్యారు. పట్టణంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రంలో 504 మంది అభ్యర్�
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షకు ఇబ్రహీంపట్నం డివిజన్లో 25 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఈ పరీక్ష జరిగింది.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9న జిల్లాలోని 21 కేంద్రాల్లో 8,871 మంది అభ్యర్థులు పరీ�
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2024, జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అధికార
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో పోలీసులు వ్యవహరించిన తీరుపై జిల్లా పోలీస్బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి సీతక్క పర్యటన సందర్భంగా మొన్న మల్లూరులో పోలీసులు ఆటోల అద్దాల�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నది. జిల్లా వ్యాప్తంగా మూడు అంతర్రాష్ట్ర, ఐదు అంతర్ జిల
జగిత్యాల జిల్లాలో కొందరు పోలీసు అధికారుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. శాంతి భద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది పోయి.. కట్టుతప్పుతుండడం చర్చనీయాశంగా మారుతున్నది.
ఎస్సై వేషమేసి..పోలీస్ శాఖలో నేరుగా ఉద్యోగాలిపిస్తానని మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ కథనం ప్రకారం.. వరంగల్
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎ�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.