సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులకు పోలీస్ శాఖ వెలుసుబాటు కల్పిస్తున్నది. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ కమిషనరేట్లోనే ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస
పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎ�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.
మహిళలు, బాలలపై వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి పోలీస్ శాఖను ఆదేశించారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) డీఎస్పీ ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసుశాఖ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.
ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతున్నది. సిబ్బంది.. శ్రేయోభిలాషులు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేలోపే మళ్లీ బదిలీ వేటు పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్
రాష్ట్ర పోలీసు విభాగంలో ఇప్పుడు బదిలీల కాలం నడుస్తోంది. ‘హస్తం’ పాలనలో అంతా అస్తవ్యస్తంగా మారింది. కొందరు ప్రజాప్రతినిధుల తీరుతో సీనియర్ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ ఉత్వర్వులు ఎప్పుడ
క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆదివారం నిర్వహించిన 5కే రన్ అదిరింది. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రన్ను ప్రారంభించగా, విశేష స్పందన వచ్చింది.
పేలుడు పదార్థాలను కొనుగొనడంలో ప్రత్యేక శిక్షణ పొందిన తర్వాత జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగిలం దియాను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు సోమవారం తన కార్యాలయంలో అభినందించారు.
కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కార్యనిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. మూడు నెలల్లోనే హస్తం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది. సార్వత్రిక ఎన్నికలకు ముందు అన్ని శాఖల్లోనూ చోటు చేసుకున్న బ�
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న వారికి క్రీడలు శారీరకంగా, మానసికంగా ఎంతో దోహదపడుతాయని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందికి క్రికెట్, వాలీ
ఇటీవలి బదిలీల్లో విచిత్ర పరిస్థితి కనిపిస్తున్నది. ట్రాన్స్ఫర్లు జరుగుతున్న తీరు అన్ని విభాగాల అధికారులను అయోమయానికి గురిచేస్తున్నది. పోలీస్ శాఖలో మరీ గందరగోళంగా ఉన్నది.
ప్రత్యక్షంగా ప్రజలకు సేవలు అందించడంలో పోలీసుల పాత్ర చాలా కీలకమైందని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో జిల్లా నుంచి ఉత్తీర్ణులైన 75 మంది అభ్యర్థులకు ఎస