ఆడ పిల్లలకు అండగా నిలుద్దామంటూ.. వారి విద్య, సాధికారత కోసం చైల్డ్ రైట్స్ అండ్ యూ (క్రై) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ స్టేషన్ వద్ద ‘ఎంపవర్ హర్' పేరుతో ఆదివారం వాకథాన్ నిర్వహించారు.
విద్యార్థులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లను ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల క
విజబుల్ పోలీసింగ్కి ప్రాధాన్యమిస్తూ పోలీసు శాఖపై ప్రజల్లో మరింత భరోసాని పెంచాలని ఎస్పీ రోహిత్రాజు సూచించారు. కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భం�
పల్లెకు పండుగొచ్చింది. సంక్రాంతి పండుగ షురూ అయ్యింది. బతుకుదెరువు కోసం పట్నం వెళ్లిన వాళ్లంతా పండుగకు వరుస సెలవులతో ఊళ్లబాట పట్టారు. దాంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.
తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులను, అక్రమ రవాణా చేయబడిన పిల్లలను వివిధ పనిప్రదేశాల్లో గుర్తించి, రక్షించడానికి ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం చురుకుగా సాగుతున్నది. ఈ నెల ప్రారంభం ను
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే జాన్పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం మండలంలోని జాన్పహాడ్ దర్గాలో ఉత్సవాలకు ఏర్పాట్లను ట్రైనీ ఎస్పీ రాజే�
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే
బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్కు ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడోలు పలికారు. నగరంలోని కేఎల్సీలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సై�
గంజాయి రవాణా కట్టడికి భద్రాద్రి జిల్లా పోలీస్శాఖ, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్శాఖ ఎంత నిఘావేసినా అక్రమార్కులు ఏదో రకంగా తరలిస్తూనే ఉన్నారు. చిన్న చిన్న వాహనాల నుంచి లారీల వరకు ఎలాంటి వాహనంలోనైనా చాకచక�
ములుగు ఎస్పీగా 2017 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ పీ శబరీష్ను నియమిస్తూ సీఎం శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఎస్పీగా పనిచేస్తున్న గౌష్ఆలంను ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ చేశా�
పోలీసు శాఖలో విధుల పట్ల ప్రతిభను కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘సేవా’ పతకాలను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
New Year | న్యూఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా జరుపుకొనేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. వేడుకల బందోబస్తుకు గాను జిల్లాలో ఏడు క్యూరెస్పాన్స్ టీమ్స్ను ఏర్పాటు చేసింది.