రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించి పోలీస్ శాఖ వారు వాహనాలపై విధించిన పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసం ‘ప్రజాపాలన’ అనే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా �
..బాబోయ్ వేలకు వేలు ఎలా చలానాలు కట్టాలా.. అని ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. ఇలాంటి వాహనదారుల కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ట్రాఫిక్ నిబంధనల ఉ ల్లంఘనకుగానూ పెండింగ్ చలానాలు సు�
పోలీస్శాఖపై నమ్మకం పెరిగేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని మంచిర్యాల డీసీపీ సుధీర్ రాంనాథ్ కేకన్ సిబ్బందికి సూచించారు. గురువారం కోటపల్లి పోలీస్స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీతక్క ములుగు జిల్లాలో తొలిసారిగా పర్యటించారు. మేడారం సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్�
సమాజంలో ప్రజలకు పోలీసు యంత్రాంగంపై ఉన్న అపోహలను తొలగించి పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే బాధ్యత పోలీసులపై ఉందని సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన�
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు రిజర్వు పోలీసు సిబ్బంది పాటుపడడంతో పాటు పోలీసు శాఖ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నించాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ మైదానంలో ఆర�
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. హైదరాబాద్ తరహాలో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్లో పరిధిలో ఇంటిగ్రేట
ఉమ్మడి రాష్ట్రంలో అందరికీ అన్నింటా అన్యాయమే జరిగింది. ఏళ్లతరబడి పోటీపడి.. పుస్తకాలతో కుస్తీ పట్టి చదివినా నిరుద్యోగ అభ్యర్థులకు కొలువులు దక్కలేదు. వయసు మీదపడుతున్నకొద్దీ ఆందోళన మొదలైంది. ఎంత చదివినా ఇం�
రాష్ట్రంలో ఎన్నికల బందోబస్తుకు పోలీస్శాఖ సంసిద్ధమైంది. రాష్ట్రంలోని 60 వేలకుపైగా సిబ్బందికితోడు మరో 20 వేల మంది స్పెషల్ ఫోర్స్తో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది.
భాద్రపద శుద్ధ చవితి మొదలు నవరాత్రోత్సవాలు ముగిసే దాకా వినాయకుడికి వివిధ పూజలు చేసిన భక్తకోటి ‘అగిలే బరస్ తూ జల్దీ ఆఁ’... అంటూ వీడ్కోలు పలికింది. రాష్ట్రంలో గణేశ్ నవరాత్రోత్సవాలు గురువారం ప్రశాంతంగా ము�
డ్రగ్స్ అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఉన్నతవిద్యామండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులోభాగంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2వేలకు పైగా కాలేజీల్లోనేగాకుండా వర్సిటీల్లో యాంటి డ్ర�
అమెరికా పోలీసుల జాత్యాహంకార ధోరణి మరోసారి బయటపడింది. సియాటెల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన ఎగతాళి అమెరికాలో దుమ�