తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరవ్యాప్తంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు �
తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నాలుగో రోజు రాష్ట్ర పోలీస్ శాఖ, ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ కార్యక్రమాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.
రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువచ్చి, దేశానికి ఆదర్శవంతగా నిలిపారని, తెలంగాణలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశా
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికార
భద్రాద్రి జిల్లాలో పోలీస్శాఖ సేవలు భేష్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వ
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశ
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సురక్షా దినోత్సవాన్ని (Suraksha Dinotsavam) నిర్వహిస్తున్నది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు వివరించేందుకు
ప్రజాభద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పోలీసు శాఖ�
గతంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టించిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని, కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణకు విశేషంగా కృషిచేస్తున్న సిరిసిల్ల పోలీస్శాఖ, మహిళలకు అభయం ఇస్తున్నది. అత్యవసర సమయాల్లో ఆటోలు, క్యాబ్ల్లో ప్రయాణించే వారి భద్రతకు భరోసా కల్పించేందుకు సాంకేతిక అస్ర్తాన్ని ప్రయ�
నేరాన్ని నిరూపించటానికి ఆధారం కావాలి. ఒక్క క్లూ దొరికినా చాలు.. తీగను పట్టుకొని కొండలను లాగొచ్చు. అలాంటి ఆధారాలను సేకరించి భద్రపరడంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నది తెలంగాణ పోలీస్ శాఖలోని ఫింగర్ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రారంభోత్సవానికి పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది. డీజీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సిటీ పో
పోలీసు శాఖలో స్టెఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్సీటీపీసీ) అభ్యర్థుల తుది రాత పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రిలిమ్స్, దేహదార్యుడ్య పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్
పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు ఆదివారం నిర్వహించనున్న తుది రాత పరీక్షకు వరంగల్ పోలీస్ కమిషరేట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత�