పోలీస్శాఖలోని ఏఆర్ విభాగానికి చెందిన 8 మంది అడిషనల్ ఎస్పీలు, 24 మంది డీఎస్పీ(సివిల్)లను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీకుమార్ శనివారం ఉత్తర్వులు జారీశారు. ఈ బదిలీలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న ఎన్నికల సందర్భంగా పోలీస్ శాఖలో భారీగా బదిలీలు చేపట్టారు. జోన్-2 బాసర పరిధిలోని వివిధ జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీ జోన్-1
ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తెలంగాణ పోలీస్ శాఖతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ ఆధ్వర్యంలో ఏడీజీ (స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్) అభిలాష బిస్త్ ఈ ఒప్పందంప�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పోలీస్శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై నుంచి సీఐ, డీఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ప్రమోషన్లు వచ్చాయి.
రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని గుర్తించిన సీఎం కేసీఆర్, పోలీసుశాఖకు పెద్దపీ ట వేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నా రు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ధర్మపుర�
వ్యవసాయ విప్లవం ద్వారా రాష్ర్టాన్ని ఆకుపచ్చని తెలంగాణగా మార్చిన ప్రభుత్వం.. ఆరోగ్య తెలంగాణగా కూడా మార్చేందుకు అనేక చర్యలు చేపట్టింది. ప్రజారోగ్య రంగం బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నది. దీని ఫలితంగానే �
రాష్ట్రంలో గ్రూప్-1 సర్వీ సు ఉద్యోగాల భర్తీకి గాను ఆదివారం నిర్వహించిన పరీక్షల ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి ఒంటి గంటల వరకు పరీక్ష నిర్వహించగా, సెంటర్ల వద్ద పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి�
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం నగరవ్యాప్తంగా పోలీస్ శాఖ సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విధానాలను ప్రజలకు �
తెలంగాణ దశాబ్ది వేడుకలలో భాగంగా నాలుగో రోజు రాష్ట్ర పోలీస్ శాఖ, ట్రై పోలీస్ కమిషనరేట్ పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ కార్యక్రమాలు నగర వ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు.
రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువచ్చి, దేశానికి ఆదర్శవంతగా నిలిపారని, తెలంగాణలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశా
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సురక్షా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల ర్యాలీ నిర్వహించగా.. అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికార
భద్రాద్రి జిల్లాలో పోలీస్శాఖ సేవలు భేష్ అని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కొత్తగూడెం జిల్లాకేంద్రంలో భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వ
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశ