ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�
రాచకొండ పోలీస్ కమిషనర్గా దేవేంద్ర సింగ్ చౌహాన్(డీఎస్ చౌహాన్)ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు నుంచి సుదీర్ఘకాలం కమిషనర్గా కొనసాగిన మహేశ్ భగవత�
వరంగల్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ శుక్రవారం రాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల పనితీరును పర్యవేక్షించారు. వాహనదారులతో మాట్�
శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు మానవ హక్కులను పరిరక్షిస్తూ విధులు నిర్వర్తించాలని వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి పోలీసు అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల సంక్షోభ సమయంలో- మా�
తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవడం, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు తీసుకుంటూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందిని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. వారికి నగదు పురస్కారాలను అందజే
ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశామని, వాటి సంబంధిత లేఖలు పార్సిల్ రూపంలో వస్తాయని కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెబుతుంటారు. వాటిని ఒకసారి తెరిచి, అందులో ఏముందో చెక్ చేయండి. అందరినీ అనుమానించలేం. అత్యంత ర�
చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న బక్రీద్ సందర్భంగా బుధవారం �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరింది. బల పరీక్షకు ముందే సీఎం ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం బుధవారం సీనియర్ ఐపీఎస్ అధికారి వివేక్ ఫన్సాల్కర్ను ముంబై పోలీస్
నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. ఆరు నెలల్లో గంజాయి-124 కిలోలు, హషీష్ ఆయిల్-5.4 కేజీలు, ఎల్ఎస్డీ బ్లాట్స్-116, ఎండీఎంఏ-25 గ్రాములు, ఎక్సటసీ పిల్స్-10, హ
డ్రగ్స్ వినియోగదారుల్లో మార్పే లక్ష్యంగా పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మత్తును విడిపించేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు, కార్పొరేట్ సంస్థలను సమన్వయం చేసుకుంటూ పనిచేసేందుకు పోలీసులు �
ముంబై : అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్గా చెప్పుకుంటూ ఓ సబ్ఇన్స్పెక్టర్ను రూ 15,000కు మోసగించిన వ్యక్తి ఉదంతం వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పింప్రి చించ్వాద్ ప్రాంతంలో అక్రమ ఆయుధ వ�