Nizamabad | వినాయక నగర్, ఏప్రిల్, 20 అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి �
Ramagundam CP | రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Ganja Gang | మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
Peddapalli | ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే.. నేడు తమ బిడ్డలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు రామగుండం పోలీస్ కమీషనర్(Police Commissioner) శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు.
Vasireddy Padma | అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించిన వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్పై ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మొహర్రం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం ఆయన డబీర్పురలోని చారిత్రక బిబికా అలవా అషూర్ఖానాలో ప్రతిష్ఠించిన అలంలకు నగర పోలీస్ విభాగంల
Chennai CP | తమిళనాడు శాఖ బీఎస్పీ అధ్యక్షుడు (BSP chief) కె ఆర్మ్స్ట్రాంగ్ (K Armstrong) హత్య నేపథ్యంలో బదిలీ అయిన చెన్నై పోలీస్ కమిషనర్ (Chennai CP) సందీప్ రాయ్ రాథోడ్ (Sandeep Roy Rathore) స్థానంలో కొత్త సీపీ వచ్చారు. ప్రస్తుతం చెన్నై నగర �
Delhi Water Crisis | ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలాప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్లైన్ను ధ్�
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. హైదరాబాద్లోని సీతారాంబాగ్లో ప్రారంభమైన శోభాయాత్ర సుల్తాన్బజార్ వరకు సాగింది.
వివిధ సమస్యలపై బాధితులు చేస్తున్న ఫిర్యాదులను పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఎస్హెచ్వోలను ఆదేశించారు.
మంగళవారం... ఉదయం 11 గంటలు.. నల్గొండ క్రాస్రోడ్డు నుంచి చాదర్ఘాట్ వరకు భారీగా ట్రాఫిక్ రద్దీ... మరో వైపు నల్గొండ క్రాస్రోడ్డులో వాహనాలకు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ట్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభు త్వం 75 రోజుల వ్యవధిలోనే ముగ్గురు పోలీసు కమిషనర్లను బదిలీ చేసింది. ఇత ర పోలీసు అధికారులను కూడా మార్చు తూ గందరగోళం సృష్టిస్తున్నది.