బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్కు ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడోలు పలికారు. నగరంలోని కేఎల్సీలో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సై�
ఖమ్మం నూతన పోలీస్ కమిషనర్గా సునీల్ దత్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న సునీల్ దత్.. సీపీ విష్ణు ఎస్ వారియర్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
CP Srinivas Reddy | పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని.. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ కొత్వాల్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. కమాండ్ కం�
జిల్లాలో నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు ఫలితాల సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని పోలీసు కమిషనర్ అంబర్ కిశోర్ ఝా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Pamela Satpathy | కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పత్తి, పోలీస్ కమిషనర్గా అభిషేక్ మహంతి నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ఇక్కడ పని చేసిన కలెక్టర్�
ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కరీంనగర్ పోలీసు కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ఆదివారం పేర్కొన్నారు. ఎవరైనా అనుమతి లేకుండా సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే వారిపై కూడా చర్యలు తప్పవన్నారు.
ఈనెల 18న వినాయక చవితి నవరాత్రులు మొదలై 28వ తేదీన నిమజ్జనోత్సవం ఉంటుందని, అన్ని ప్రభుత్వ శాఖలు, గణేశ్ ఉత్సవ సమితి సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకుందామని హైదరాబాద్ పోలీస
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ పోలీసులే టార్గెట్గా తన అస్ర్తాన్ని సంధిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు కరీంనగర్ పోలీసులపై ప్రయోగించిన ప్రివిలేజ్ అస్ర్తాన్ని ఈ సారి, కరీంనగర్, వరంగల్�
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తానని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి అన్నారు. రామగుండం నూతన పోలీస్ కమిషనర్గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సామాన్యుడిని దృ�
నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత �
డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్మించిన నూతన పోలీసు భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మంత్రి వేముల ప్రశాంత్�