రాజకీయ ఒత్తిళ్లతో మూడు నెలలకే మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ను బదిలీ చేసినట్లు పోలీస్ డిపార్టుమెంట్లో చర్చించుకుంటున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ను పునర్విభజన చేసి, రాచకొండ పేరును తొలగించిన ప్రభ
నగర పౌరుల ఆరోగ్యాన్ని హరించివేస్తున్న ఆహార కల్తీని అరికట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు. కల్తీ నివారణ కోసం బేగంబజార్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెచ్ఫాస్ట్ కార్యాలయ
ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేసినా వాటిని ఉపయోగించుకోవడంలో రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని ఎల్బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్�
రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఈ మార్పు ముందు ప్రభుత్వ ఉద్యోగుల నుంచే రావాలని, మిమ్మల్ని చూసి హెల్మెట్ ధరించాలన్న ఆలోచన అందరిలో కలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు.
Panchayat Elections | రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో ఎన్నికలే నిర్వహణ లక్ష్యంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలలో భాగంగా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసులను ఆదేశిం�
సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ (సీపీ) సునీల్దత్ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామనే ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి చిట్కాలు, ఆఫర్ల
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సంచలనం రేపిన కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారన్న ప్రచారాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఖండించారు.
నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 600 పోలీసు సిబ్బంది తో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్ నుండి ఎక్కడికి వెళ్లొద్దని ప
Ramagundam CP | దసరా పండుగ సందర్భంగా రామగుండం కమిషనరేట్లో గురువారం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Amber ఆయుధ , వాహన పూజలు , దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందు�
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో నెలకొల్పిన శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అనంతర�