అధికారం ఉన్నంత మాత్రాన కొండలను, రాళ్లను పేల్చడానికి పేలుళ్లకు సిటీ పోలీస్ కమిషనర్ ఎలా అనుమతి ఇస్తారని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఏ విధంగా ఎన్వోసీ జారీ చేస్తారో చెప్పాలని గత విచారణలో కోరితే ఎందు�
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్లో నెలకొల్పిన శ్రీ ఓం గణేష్ మండలి వద్ద నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పీ సాయి చైతన్య పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. పూజ అనంతర�
రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్లో�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఊర పండుగకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని ఖిల్లా చౌరస్తా వద్ద నుండి మొదలయ్యే గ్రామదేవతల ఊరేగింపు (శోభాయాత్ర) ప్రశాంత
కొత్వాల్ హౌస్ పురానీ హవేలీ భవనాన్ని పునరుద్ధరించారు. ఈ భవనాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సీపీ సీవీ ఆనంద్తో కలిసి ప్రారంభించారు. ‘ది కొత్వాల్ హౌస్' భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండ
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లిలో సర్వే నంబరు 294లో అసైన్డ్ భూముల అక్రమణలపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం బాధిత రైతులు సిద్దిపేట సీపీ కా
విధి నిర్వహణలో సామర్థ్యం పెంచడానికే డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ లో జోన్ 2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ 2025 కార్యక్రమాన్ని ప�
శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
Nizamabad | వినాయక నగర్, ఏప్రిల్, 20 అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండడంతో పాటు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి �
Ramagundam CP | రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జిల్లా పరిధిలోని మావోయిస్టు ప్రభావిత కోటపల్లి, నీల్వాయి పోలీస్ స్టేషన్లను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Ganja Gang | మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీసీ కెమెరాల వ్యాపారం ముసుగులో సాగుతున్న గంజాయి ముఠాను పోలీసులు గుట్టు రట్టు చేసి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.
Peddapalli | ఎంతో కష్టపడి విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే.. నేడు తమ బిడ్డలు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు రామగుండం పోలీస్ కమీషనర్(Police Commissioner) శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు.