నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు.
బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో �
కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, �
బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ అనే యువకుడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రత్యేక పోలీసు బృందం సభ్యుడు, సీసీఎస్ ఏసీపీ జి.రమేశ్ అన్నారు.
అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు.
గంజాయి సేవిస్తుండ గా ఆరుగురు బీటెక్ విద్యార్థులు, కారు డ్రైవర్ను పోలీ సులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆదివారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. మండలంల�