పంజాగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని పలు స్పాలు అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారాయి. గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్లు, నిర్వహణలో పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి.
మహిళతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఈ విషయంలో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో పట్టణంలోని శక్కర్నగర్ శాంతినగర్ కాలనీకి చెందిన చాట్ల శివ అలియాస్ శాపురంను పథకం ప్రకారం మహిళ భర్త, అతని తల్లి, బావలు కలిస�
కొత్త ఏడాది జిల్లాకు ఆనందాన్ని పంచింది. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు రచించిన వ్యూహం ఫలించింది. నూతన సంవత్సర స్వాగత వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా జరిగాయి.
నిజామాబాద్ నగరంలోని కానిస్టేబుల్ ఇంటికి తాళం ఉండడంతో టార్గెట్ చేసిన దొంగలు.. అర్ధరాత్రి అనంతరం ఆ ఇంటికి కన్నం వేసి బంగారు, వెండినగలతో పాటు నగదును దోచుకుపోయారు.
బాన్సువాడ సమీపంలో ఉన్న పెద్ద పూల్ వాగులో సోమవారం సాయంత్రం చిన్నారులు యువరాజ్ (4), కుమార్తె అనన్య (6 నెలలు)ను తల్లి జాదవ్ అరుణ వాగులో పడేసి తాను ఆత్మహత్యకు యత్నించగా పిల్లలు మృత్యువాత పడగా అరుణ ప్రాణాలతో �
కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, �
బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ అనే యువకుడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రత్యేక పోలీసు బృందం సభ్యుడు, సీసీఎస్ ఏసీపీ జి.రమేశ్ అన్నారు.