అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు.
గంజాయి సేవిస్తుండ గా ఆరుగురు బీటెక్ విద్యార్థులు, కారు డ్రైవర్ను పోలీ సులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆదివారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. మండలంల�
లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది.
నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త
పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
Sadar Festival | నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్�
Medak dist | జిల్లా పరిధిలోని తూప్రాన్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. మేడోజి వెంకటాచారి అనే వ్యక్తి దొంగలు చోరీ చేశారు. దొంగలు తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన 15 తులాల బంగారం,
Hyderabad | పెట్రోల్ కోసం బైక్పై వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. పెట్రోల్కు సంబంధించిన నగదును యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తానని యువకుడు చెప్పాడు. డబ్బులు ట్రాన్స్ఫర్ కాకపోవడంతో బంక్
Kamareddy | భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. ఎస్సై సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల
Jharkhand | కొంత మంది యువకులు క్రూర మృగల్లా ప్రవర్తించారు. ఓ మైనర్పై బాలికపై కామంతో విరుచుకుపడ్డారు. బాలిక తల్లి ముందే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో సోమవారం వెలుగు �