కాపురానికి భార్యను పంపడంలేదన్న కక్షతో భార్య, ఆమె అక్కతో పాటు ఆమె కొడుకును హతమార్చేందకు పథకం పన్ని, వారు పనికి వెళ్లే సమయంలో మాటు వేసి రోడ్డుపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి పేరు ప్రఖ్యాతలు తెస్తుందని ఆశించిన కన్నవారి కలలు అడియాశలయ్యాయి. అన్నింటిలో ఫస్ట్ వస్తున్న పదేండ్ల ఇందుకు మరణం కూడా అట్లే వచ్చిందంటూ కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, �
బోధన్ మండలం ఖండ్గాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ పటేల్ అనే యువకుడి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ప్రత్యేక పోలీసు బృందం సభ్యుడు, సీసీఎస్ ఏసీపీ జి.రమేశ్ అన్నారు.
అడ్డదారిన డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో ముఠాగా ఏర్పడి పదుల సంఖ్యలో చోరీలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. సీపీ నాగరాజు గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ముఠా వివరాలను వెల్లడించారు.
గంజాయి సేవిస్తుండ గా ఆరుగురు బీటెక్ విద్యార్థులు, కారు డ్రైవర్ను పోలీ సులు పట్టుకొని అరెస్ట్ చేశారు. ఆదివారం కమలాపూర్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో సీఐ సంజీవ్ వివరాలు వెల్లడించారు. మండలంల�
లారీని బైక్ వెనుక నుంచి ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని అనంతారం గ్రామ సమీపంలోని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై గురువారం చోటు చేసుకున్నది.
నలుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
ఇంటి యజమాని కళ్లుగప్పి బంగారు ఆభరణాలు తస్కరించిన దంపతులతో పాటు మరో మహిళను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.36 లక్షల విలువజేసే బంగారు బిస్కెట్లు, ఆభరణాలు స్వాధీనం చేసుకొని రిమాండ్కు త
పరీక్షల్లో ఫెయిల్ అయిన కుమారుడిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
కర్ణాటకలో బీజేపీపై కూలీలు పోలీస్ కేసు పెట్టారు. కెంపెగౌడ విమానాశ్రయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించిన బెంగళూరు నిర్మాత నాదప్రభు కెంపెగౌడ విగ్రహ పనులకు తమను వినియోగించుకొని కూలి చెల్లించలేదన�
Sadar Festival | నార్సింగిలో నిన్న రాత్రి నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. నార్సింగి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ అశోక్ యాదవ్ మధ్య వివాదం తలెత్తింది. దున్�