Crime News | ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝా�
తనను నమ్మి చిట్టీలు వేసుకున్న సభ్యులకు కుచ్చుటోపీ పెట్టి దాదాపు రూ.6 కోట్ల నగదుతో పరారైంది ఓ మహిళ. హనుమకొండ జిల్లా కాజీపేట పట్ట ణంలోని ప్రశాంత్నగర్కు చెందిన శ్రీదేవి.. కొన్నేండ్లుగా చిట్టీలు నడుపుతున్�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఆదివారం జనగామ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అర్బన్ ఇన్స్పెక్టర్ ఎలబోయిన శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న జనగామ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగ
Viral Video | కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ చోరీ జరిగింది. పార్కింగ్ చేసిన బీఎండబ్ల్యూ కారులో నుంచి రూ. 14 లక్షలను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమ
Hyderabad | హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. శనివారం రాత్రి చెన్నాపురం చెరువు వద్ద వేణు(41) అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేశారు.
Nallagonda | నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతులు నిన్న రాజీవ్ పార్క్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుప�
ఫైనాన్స్ కంపెనీ క్రిస్టల్క్లియర్.కో.ఇన్ కంపెనీలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ నమ్మించి దాదాపు రూ.2 కోట్ల వరకు సేకరించి మోసం చేశారంటూ బాధితులు సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమో�
Manipur gang rape horror | మణిపూర్లో కుకీ వర్గానికి చెందిన మహిళలపై మే నెలలో జరిగిన దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకున్న బాధిత మహిళలు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. తాజాగా 37 ఏ
కేదార్నాథ్ దేవాలయం ఆవరణలో ఫొటోలు, వీడియోలు దిగటం నిషిద్ధం. అలాంటిది గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై స�
Murder | ‘ధనమేరా అన్నింటికి మూలం’ అని ఓ సినిమాలో సినీ కవి వర్ణించినట్లు డబ్బుల విషయంలో రక్తం పంచుకుని పుట్టిన సోదరులు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు, హత్యలు జరుగుతున్నాయి.