రాష్ట్రంలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందని, రైతులకు సరిపడా యూరియాను సప్లై చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్న
ఏపీ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శనివారం ఆవిష్కరించారు.
తాను పనిచేస్తున్న వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి పాల్పడిన యువకుడితోపాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సోమవారం బాలానగర్ ఏసీపీ పింగళి నరేశ్ రెడ్డి వివరాలను వెల్లడించా�
తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన సంఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
ప్రేమపేరుతో బాలికకు మాయమాటలు చెప్పి లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. లంగర్హౌజ్ ప్రాంతానికి చెందిన కార్తీక్(34) ప్రైవేట�
Tribal leaders Arrest | నల్లమలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నిర్వహించిన ఆదివాసుల సభకు ఆదివాసి నాయకులు వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సలార్తండాలో ఎన్హెచ్కు భూములివ్వమని స్థానికులు తేల్చిచెప్పారు. బుధవారం జాతీయ రహదారి (930పీ) కోసం అధికారులు పోలీసులతో వచ్చి సర్వేను ప్రారంభించగా తండావాసులు అడ్డుకున
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగిస్తున్నది. తన తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతును ఎక్కడికక్కడ నొక్కేయాలని చూస్తున్నట్లు కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే భద్రా
Maoist Commander | అల్లూరు జిల్లా పోలీసులు మావోయిస్టు దళానికి చెందిన కీలక కమాండర్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మీడియాకు వివరించారు.
Perninani | గోదాం నుంచి బియ్యం మాయం కేసులో తనను, తన కుమారుడిని జనవరి 2వ తేదీలోగా పోలీసులు అరెస్టు చేయవచ్చని వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యాశాఖకు మంత్రిని నియమించాలని కోరుతూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం నేతలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో పీడీఎస్యూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిషరించాలని �
సూర్యాపేట జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు నిర్బంధ కాండను సాగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన క్రమంలో వారిని పరామర్శకు బయల్దేరిన ఆ పార్టీ ముఖ్య నాయకులు, కార్య
రేవంత్ సర్కారుపై వ్యతిరేకత పెరుగుతున్నందున, ఈ వ్యతిరేకత బయటపడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధాలకు తెరలేపింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో ఒక మహిళ సీఎం రేవంత్రెడ్డ