ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనల నేపథ్యంలో నిర్బంధం కొనసాగుతున్నది. సీఎం ఎక్కడికి వస్తున్నా.. ఒక రోజు ముందు నుంచే ప్రశ్నించే గొంతుకలపై అణిచివేత మొదలవుతున్నది. బుధవారం సీఎం పెద్దపల్లి టూర్ సందర్భంగా నాయకుల �
Kodangal | అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేసి, రూ.5 లక్షలు రికవరీ చేశారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకొన్నది.
నకిలీ పత్తి విత్తనాల విక్రయ ముఠాకు చెందిన ఇద్దరిని సోమవారం వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.30 లక్షల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నార�