ఖమ్మం ఈస్తటిక్స్ సాహిత్య పురస్కారాలను ప్రకటించారు. కవిత్వం విభాగంలో పలమనేరు బాలాజీ కవితా సంపుటి ‘లోపలేదో కదులుతున్నట్టు’ రూ.40 వేల బహుమతిని గెలుచుకుంది. రేణుక అయోల కవితా సంపుటి ‘రవిక’, పాయల మురళీకృష్ణ ‘�
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి’ అని రామాయణ వాక్యం. డా॥సి.నారాయణ రెడ్డికి తన జన్మభూమి హనుమాజీ పేట అంతకు మించి అన్నది అక్షర సత్యమే కాదు, కవితాక్షర లిఖితం కూడా! ‘ఋతుచక్రం’ మొదలుకుని తన తల్లియాస తెలంగాణ
సినారె మార్గం, కవిత్వం, ప్రయాణమంతా ప్రగతిశీల మానవతా వాదం. విద్యార్థి దశ నుంచి చివరి వరకు తను నమ్మిన విలువలకు కట్టుబడి కలాన్ని నడిపిన మహాకవి ఆయన. తొలినాళ్లలోనే ‘విజయంబు సాధించినావా విద్యార్థి/ నీ వీర భావాల
తెరలెత్తే కలల కన్నుల్లో
బుడి బుడి అడుగుల చిన్నతనం నుంచి
ఈతకొట్టీ మునకలేసిన
యవ్వన వీణియలు మోగించిన
ఒకానొక కాలం నుంచి
జ్ఞాపకాల సంచీ మోసిన యాది మరుపుల నుంచి
అమ్మ నడుముకు చెక్కుకునే చెయిసంచీ వరకు
ఎన్ని ఖ�
జీవితం బహురూపి. అది శాసిస్తుంది, దీవిస్తుంది, ఆడిస్తుంది, ఓడిస్తుంది, వెలిగిస్తుంది, గెలిపిస్తుంది. అలా జీవితపు బహుముఖాలను ఈ చిన్న బతుకులోనే చవిచూసే అదృష్టం దక్కించుకున్నాడు యాకూబ్. అందుకే అతడి కవిత్వం �
సినారె కవిత్వం, గేయం ప్రగతిశీల మానవతా భరితం. నడిచిన మార్గం అభ్యుదయ పథం. కవిగా కవిత్వపు చివరి చరణం వరకూ... వ్యక్తిగా చివరిశ్వాస వరకు ఆయన దానిని ఆచరించారు.
సద్భావ రమ్య సాహితీ అరుణిమ రమణీయ హృదయ రమ నెల్లుట్ల వంశ వరిష్ఠ వనిత భాగవత పురాణాన్ని పండించిన హాలికుడు పోతన్న వారసత్వ ప్రతీక కవనపూదోట విరిసిన హాలిని కార్టూన్ ప్రక్రియ కళాజ్యోతి తెలుగు కథా రచనా విశారద సభా
నా ఆలోచనలన్నీ
ఆమె ఆకర్షణపు రేడియస్ పరిధిలో
కక్ష్యా వేగంతో ఆమె చుట్టూనే
పరిభ్రమిస్తున్నాయి..!
ఎడతెరిపి లేకుండా కురిసిన
ఆమె తొలిచూపుల తారల వర్షం
నన్ను జీరో గ్రావిటీలో ముంచేసింది..!
పిల్లలకు స్కూల్ అకాడమిక్స్ చాలా ముఖ్యమే. కానీ వాటితో పాటు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉండటం అవసరం అంటున్నారు జోహో మల్టీనేషనల్ టెక్ కంపెనీ ఫౌండర్ శ్రీధర్ వెంబు. మ్యూజిక్, పొయెట్రీ, మార్షల్ ఆర్ట్స్ లా�
పద్యం ప్రాచీనం. ఎన్నికలు ఆధునికం. సాహితీ ప్రవీణుడైన కవి ఏనుగు నరసింహారెడ్డి ఈ రెండింటికీ తన కవితా ప్రతిభతో వారధి కట్టి ప్రజలను చైతన్య శిఖరపు అంచులదాకా నడిపిస్తాడు. ప్రజల భాషలో పద్యాలను సరికొత్తగా మెరిపి
తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంగా వచ్చిన సాహిత్య ప్రక్రియలలో కవిత్వం ముఖ్యమైన ప్రక్రియ. స్పష్టమైన సందేశంతో మార్పును తెలిపే ‘ఆత్మగౌరవ’ ప్రక్రియగా ముందుకుసాగింది.
నేటి తెలుగు కవిత్వాన్ని ఐదారు దశాబ్దాల కిందటి కవిత్వంతో పోల్చి చూస్తే, అందులో చెప్పుకోదగిన పరిణతి ఏర్పడిందన్నది వాస్తవమే. అయితే, దానికి కారణం చాలావరకు కాలానుగతమైనదే అని చెప్పాలి. సంప్రదాయ రచనారీతి నుంచ�
‘కళకైనా, కవితకైనా పెద్ద ఆర్భాటమూ, ఆడంబరమూ ప్రదర్శనా అవసరం లేదు. ప్రచారమూ అవసరం లేదు. నిజానికి అద్దమూ అవే, కాంతీ అవే, బింబమూ అవే, ప్రతిబింబమూ అవే’ సరిగ్గా ఈ మాటలకు అర్థం చెప్తూ ఆ భావాలను ప్రతిబింబిస్తూ వీకే శ�