ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ దవాఖానలో కొన్ని రోజులుగా చికిత
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
జీవితమనేది ఒక అద్భుతమైన గాథ. ఈ గాథలోని పాత్ర కలలు కనాలి. కలలు కూడా కననివ్వని, కన్న కలలను దోచుకొని అణగదొక్కే ఒకానొక సమాజం ఉన్నంతవరకూ మహిళాలోకం అభివృద్ధి దిశలో పయనించలేదు. ఈ కుట్రలను ఛేదించాలంటే, బీ వైజ్ , బ�
నిరుపేద కుటుంబంలో పుట్టి మట్టిలోమాణిక్యంలా ఎదిగి అప్పటి పాలకులను తన రచనలతో మెప్పించి, తన పద్యాలతో ప్రజలను ఆలోచింపజేసి, కవిత్వం, రాజయోగం కేవలం ఉన్నతవర్గాలకే కాదు సామాన్యులకు కూడా సాధ్యమని నిరూపించిన ఘన�
This section contains two topics- Reading comprehension and Literary Forms.-A literary prose passage and a poem from the suggested work will be asked. So one need to read the given poems...
ఉస్మానియా యూనివర్సిటీ : పురాతన కావ్యాలను గ్రంథాలయాల్లో భద్రపరచకుండా ప్రజల్లోకి వాటిని తీసుకెళ్లినపుడే వారిలో చైతన్యం కలుగుతుందని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. ప్రస్తుత �
Girl Poetry | కానీ ఈ ఐదేండ్ల అమ్మాయి మాత్రం తన తండ్రి లైఫ్ స్టైల్పై చమత్కారంగా కవిత రాసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పర్ఫెక్ట్ రైమింగ్ను ఉపయోగించింది. ఐ లవ్ మై డ్యాడ్ అంటూ కవితను ముగించేసింది ఆ అమ్�
అంతర్మథనం పుస్తకంతో సరికొత్తగా ఆలోచనలు చేసి కవిత్వాన్ని తీసుకవచ్చిన యువకవి క్రాంతికుమార్ నేటి యువతరానికి, సమాజానికి గొప్ప ఆదర్శమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అరుట్ల రాజేశ్వర్ అన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ | మాతృభాష.. జాతి ఔన్నత్యానికి ప్రతీక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ అన్నారు. మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు.