సామాజిక, రాజకీయ, ఆర్థికాంశాలపై పలు పత్రికలకు వ్యాసాలు, కవితలు, పుస్తక సమీక్షలు రాసే రచయిత బద్రి నర్సన్లో కథలు రాసే కోణం కూడా ఉన్నదని నాకు మెల్లిగా తెలిసింది. తెలిసిన వెంటనే ఆయన రాసిన తొలి కథల పుస్తకం ‘దార�
పొరుగునే అని కూడా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఉధృతి తగ్గింది. వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమవుతున్న కవిత్వమే తప్ప సామాజిక పట్టింపు ఎక్కడా కానరాదేం. ముఖ్యంగా మహిళలు రాసే కవిత్వం ప్రేమ రాహిత్యం, వ�
కవిత్వం మనిషిని మృదువుగా పలకరిస్తుంది. కళాత్మక వ్యక్తీకరణను పరిచయం చేస్తుంది. జీవితాన్ని సౌందర్యీకరిస్తుంది. ప్రతి కవికీ ఓ పుట్టుక ఉంటుంది. తనదైన నేపథ్యం ఉంటుంది. జీవితానుభవ సంపద కవిత్వంలోకి తొంగి చూస్�
మన కాలి బొటనవేళ్లని తాళ్లతో ముడివేసి ఆ రెంటి మధ్యలోంచి జీవితాలను చూస్తున్న కవి ఒకరున్నారు. అప్పుడెప్పుడో ఆ పని బైరాగి చేశారు. తక్కువే రాసినా అద్భుత కవిత్వాన్ని పంచిన అజంతా కూడా ఇంచుమించు సరిసాటి అనిపించ
కవిత్వం పేరుతో నాసిరకం భావాలు చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలైన కవిత్వం అంటే ఏమిటో రుచి చూపించాడు మల్లారెడ్డి మురళీమోహన్! అతని తాజా పుస్తకం ‘నిశాచరుడి దివాస్వప్నం’లో ప్రతీ పుటా, ఇంకా చెప్పాలంటే ప్రతి ప
నాడు, నేడు కవులది ఒకే చూపు, ఒకే దారి. సూర్యోదయపు తొలి కిరణాలను అందిపుచ్చుకొని పొద్దు పొడుపుల వెంట చైతన్యం వైపు పరుగులు తీయడం. ఇందుకు కరీంనగర్ కవులు మినహాయింపేమీ కాదు.
Tanya Soni : తానియా సోనికి కవిత్వం ఇష్టం.. ఐఏఎస్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల.. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్లిన ఆ అమ్మాయి .. రావూస్ స్టడీ సర్కిల్ వరద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. బీహార్లోని స్వంత ఊళ్�
‘వద్దంటే వస్తున్నాయి సీతాకోక చిలుకలు, ఈ అర్ధరాత్రి పూట నా ఏకాంతంలోకి ఏ అలికిడీ లేకుండా. చేతుల మీద, చెంపల మీద, పెదవుల మీద మెత్తగా వాలుతున్నాయి. వస్తూ వస్తూ అడవులను తీసుకుని వస్తున్నాయా?
‘పద్యం’పై ఆధిపత్య భావజాలం గలదనే విమర్శ ఉన్నది. పూర్వం రాజుల ఆశ్రయంలో, సామాన్యుల నోట ‘పద్యం’ మకుటం లేని మహారాజులా వెలుగొందింది. రాజాశ్రయం కోరని సామాజిక సమస్యలను పద్యకావ్యాలుగా రాసిన కవులను ప్రజాకవులుగా �
జర్నలిస్టుల్లో కవులు తక్కువే. వార్తలు, కథనాల ఏరివేతలోనే వారి సమయం హరిస్తుంది. దొరికిన విశ్రాంతిలోనే తమ మదిలో కదిలే భావధార కోసం వచనాన్ని మరిచి పద్యంలోకి వెళ్లాలి. వేళాపాళా చూడని మనసు ఊరట కోసం నిద్రాకాలాన�