కవిత్వం పేరుతో నాసిరకం భావాలు చెలామణి అవుతున్న ఈ రోజుల్లో అసలైన కవిత్వం అంటే ఏమిటో రుచి చూపించాడు మల్లారెడ్డి మురళీమోహన్! అతని తాజా పుస్తకం ‘నిశాచరుడి దివాస్వప్నం’లో ప్రతీ పుటా, ఇంకా చెప్పాలంటే ప్రతి ప
నాడు, నేడు కవులది ఒకే చూపు, ఒకే దారి. సూర్యోదయపు తొలి కిరణాలను అందిపుచ్చుకొని పొద్దు పొడుపుల వెంట చైతన్యం వైపు పరుగులు తీయడం. ఇందుకు కరీంనగర్ కవులు మినహాయింపేమీ కాదు.
Tanya Soni : తానియా సోనికి కవిత్వం ఇష్టం.. ఐఏఎస్ కావాలన్నది ఆమె చిన్ననాటి కల.. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్లిన ఆ అమ్మాయి .. రావూస్ స్టడీ సర్కిల్ వరద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. బీహార్లోని స్వంత ఊళ్�
‘వద్దంటే వస్తున్నాయి సీతాకోక చిలుకలు, ఈ అర్ధరాత్రి పూట నా ఏకాంతంలోకి ఏ అలికిడీ లేకుండా. చేతుల మీద, చెంపల మీద, పెదవుల మీద మెత్తగా వాలుతున్నాయి. వస్తూ వస్తూ అడవులను తీసుకుని వస్తున్నాయా?
‘పద్యం’పై ఆధిపత్య భావజాలం గలదనే విమర్శ ఉన్నది. పూర్వం రాజుల ఆశ్రయంలో, సామాన్యుల నోట ‘పద్యం’ మకుటం లేని మహారాజులా వెలుగొందింది. రాజాశ్రయం కోరని సామాజిక సమస్యలను పద్యకావ్యాలుగా రాసిన కవులను ప్రజాకవులుగా �
జర్నలిస్టుల్లో కవులు తక్కువే. వార్తలు, కథనాల ఏరివేతలోనే వారి సమయం హరిస్తుంది. దొరికిన విశ్రాంతిలోనే తమ మదిలో కదిలే భావధార కోసం వచనాన్ని మరిచి పద్యంలోకి వెళ్లాలి. వేళాపాళా చూడని మనసు ఊరట కోసం నిద్రాకాలాన�
కవి అనే మాటకు పర్యాయపదంగా నిలిచినవాడు కాళిదాసు. కవికుల గురువుగా, కవి యువరాజుగా పిలువబడే కాళిదాసు మరువలేని అత్యద్భుత కవిత్వాన్నీ, నాటకాలనూ సృష్టించడమే ఇందుకు కారణం. కవి కాళిదాసు గొప్పదనం గురించి ఒక శ్లోక
ప్రజాకవి కాళోజీ నారాయణరావు కుమారుడు రవికుమార్ (70) అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం కాళోజీ జయంతి నిర్వహించగా ఆదివారం ఆయన కుమారుడు మరణించారు. వరంగల్లోని ప్రతిమ క్యాన్సర్ దవాఖానలో కొన్ని రోజులుగా చికిత
Rashmika Mandanna | కన్నడ సోయగం రష్మిక మందన్న బహుముఖ ప్రజ్ఞాశాలి. కేవలం నటన మాత్రమే కాకుండా ఇంగ్లీష్లో కవితలు రాయడంలో ఈ అమ్మడికి మంచి ప్రావీణ్యం ఉంది. అలాగే ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు.
జీవితమనేది ఒక అద్భుతమైన గాథ. ఈ గాథలోని పాత్ర కలలు కనాలి. కలలు కూడా కననివ్వని, కన్న కలలను దోచుకొని అణగదొక్కే ఒకానొక సమాజం ఉన్నంతవరకూ మహిళాలోకం అభివృద్ధి దిశలో పయనించలేదు. ఈ కుట్రలను ఛేదించాలంటే, బీ వైజ్ , బ�