బాలికపై లైంగికదాడికి పాల్పడిన నలుగురిపై సంగారెడ్డి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామునాయుడు కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన 13 ఏండ్ల బాలిక 4 రోజుల క్రితం కర్నూలుకు వెళ్లింది.
పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి (ఫోక్సో స్పెషల్ జడ్జి, అదనపు ఇన్చార్జి) ఎస్.సరిత మంగళవారం తీర్పు వెల్లడించారు.
చిత్తూరు జిల్లాలో అమానుషం జరిగింది. ప్రియుడిని బెదిరించి.. అతని కళ్లెదుటే ప్రియురాలిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారు. గత నెల 25వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మైనర్ను వివాహం చేసుకున్నా, వారికి బిడ్డ పుట్టినా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి విముక్తి లభించదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Girls Molest | ప్రేమ పేరుతో ఓ ముగ్గురు బాలికలకు మాయమాటలు చెప్పి.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు ఓ ముగ్గురు యువకులు. బాలికలను హైదరాబాద్ నగరం నుంచి యాదగిరి గుట్టకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారు
దళిత బాలికపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
నీట్ కోచింగ్ కోసం హాస్టల్కు వచ్చిన విద్యార్థినిపై హాస్టల్ యజమాని అసభ్యకరంగా ప్రవర్తించడంతో బంధువులు చితకబాదారు. ఈ సంఘటన శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 28, 2013న వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల బాలికపై మన్యంచెల హైదర్ఖాన్గూడలో జరిగిన లైంగికదాడి, ఆపై హత్య కేసులో నిందితుడు మహమ్మద్ ముక్రంకు పోక్సో కోర్టు మరణశిక్ష