Bandi Sai Bhageerath | 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ మే 16న పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీ�
ఓ మైనర్ను ప్రేమించి జైలు పాలైన నిందితుడు సోమవారం తెల్లవారు జామున మహబూబ్నగర్ జిల్లా జైలు అధికారుల కళ్లు కప్పి జైలు గోడదూకి పరారయ్యాడు. అనంతరం తన ఊరికి చేరుకున్న నిందితుడు తన గ్రామ శివారులో పురుగుల మంద
కారేపల్లి మండల కేంద్రంలో గల ఓ ప్రభుత్వ గురుకుల కళాశాల నుండి ఇంటర్ చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులపై కిడ్నాప్, పోక్సో కేసు నమోదు కాగా నిందితులను అరెస్ట్ చేసి..
Accused Escape | మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో మహబూబ్నగర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిందితుడు ఒకరు జైలు నుంచి పారిపోయిన విషయం జిల్లాలో సంచలనం కలిగించింది.
యుక్తవయసులో పరస్పర అంగీకారం తో ఏర్పడిన ప్రేమను ఆధారం చేసుకొని తన పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయా
17 ఏళ్ల మైనర్ బాలికను ప్రేమించమని వేధిస్తున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం ఓల్డ్ అల్వాల్ హెచ్ఎంటీ బతుకమ్మ పార్కులో నిందితుడు మహమ్మద్ అ
Bandi Bhagirath | పోక్సో కేసులో అరెస్టయి, రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్న కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్కు మలాజిగిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Bandi Sai Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో �
బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
Pocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లై�
ఖమ్మంలో ఓ మైనర్పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది.