బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ మూడు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో నిందితుడిని పేట్బషీరాబాద్ పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు.
Bandi Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విచారణ పోలీసు కస్టడీలో రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్�
Bandi Bhageerath | పొక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న బండి సాయిభగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్లోని ప్రభుత�
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను కోర్టు అనుమతితో బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడ
ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికను ఇంటి పక్కనే ఉంటున్న బోయినపల్లి వీరబాబు(40) మాయ మాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ఒడిగట్టిన నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్�
Bandi Sai Bhageerath | సైబరాబాద్ పోలీసులు రీసెంట్గా పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. సాయి భగీరథ్ను మూడు రోజుల విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్�
బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ను పోలీసులు 3 రోజులపాటు కస్టడీలోకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి సాయి భగీరథ్ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని తెలిసిందే. నార్సింగిలోని పోలీసు అకాడమీ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులు బండి సాయి భగీరథ
Court verdict | పోక్సో కేసులో దోషిగా నిర్ధారణ అయిన వ్యక్తికి తమిళనాడు కోర్టు రెండు మరణశిక్షలు విధించింది. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లాలోని విలాతిళకం ప్రాంతానికి చెందిన 12వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, �
RSP | పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారని తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్కు పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరువు నష
Bandi Sanjay | పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారంటూ తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్కు, పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప
పొక్సో కేసులో బండి భగీరథ్ను తదుపరి విచారణ నిమిత్తం వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్బషీరాబాద్ పోలీసులు శుక్రవారం కోర్టును ఆశ్రయించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ప్రచారంపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర
RSS : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు(POCSO Case)తో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ ఆర్ఎస్ఎస్(RSS) నాయకుడు బి. సుందర్ రెడ్డి తేల్చి చెప్పారు.