బాలికపై లైంగిక దాడి, హత్య చేసిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. 7వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.
Pocso case | జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన బండపల్లి నవీన్ కుమార్కు చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికతో పరిచయం ఏర్పడింది. 2019 మార్చి 13న బాలికను అపహరించి లై�
ఖమ్మంలో ఓ మైనర్పై అమానుష ఘటనను మరువక ముందే నిమ్స్లో మరో దారుణ ఘటన చో టుచేసుకొన్నది. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. నిమ్స్ దవాఖాన ప్రాంగణం లో నూతన భవనాల నిర్మాణం జరుగుతున్నది.
నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన పోక్సో కేసు బాధిత బాలికను రాష్ట్ర బాలల హకుల పరిరక్షణ కమిషన్ సభ్యులు వందన గౌడ్, బండి అపర్ణ, మరిపల్లి చందన గురువారం పరామర్శించారు.
POCSO Case | ఖమ్మం నగరంలో పన్నెండేండ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను అంతమొందించేందుకు ప్లాన్ చేసిన సదరు నిందితుడు.. బాలికను మూడంతస్తుల భవనం పైనుంచ�
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడు కోటగిరి శ్రీనివాస్ గౌడ్ (55) కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ సిరిసిల్ల పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్�
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున�
బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి పదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో కోర్టు న్యాయమూర్తి స్వప్నారాణి శనివారం త�
బాలికపై లైంగిక దాడి కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్ మూడు రోజుల కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో నిందితుడిని పేట్బషీరాబాద్ పోలీసులు మళ్లీ చర్లపల్లి జైలుకు తరలించారు.
Bandi Bhageerath | పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ పోలీసుల కస్టడీ ముగిసింది. మూడు రోజుల విచారణ ముగియడంతో కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ విచారణ పోలీసు కస్టడీలో రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు అధికారి, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో జరిగింది. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న పేట్�
Bandi Bhageerath | పొక్సో కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న బండి సాయిభగీరథ్ను పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టు అనుమతితో బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ముందుగా నిందితుడిని జైలు నుంచి మేడ్చల్లోని ప్రభుత�
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను కోర్టు అనుమతితో బుధవారం పేట్బషీరాబాద్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిందితుడి అరెస్టు విషయంలో నెలకొన్న విధంగానే తొలిరోజు పోలీసు కస్టడీ, విచారణ కూడ