కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రధాని మోదీ
ఓ బాలికను ట్రాప్ చేసి పోక్సో కేసు దాకా తెచ్చుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయిభగీరథ్ తీరు మొదటినుంచీ ఇదే రీతిలో ఉండేదని తెలుస్తున్నది. తన తండ్రి అధికార బలాన్ని అడ్డుపెట్టుకొని
బండి సాయి భగీరథ్ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లో అ మ్మాయి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదులో పేర్కొ న్న పలు అంశాలు నివ్వెర పరిచేలా ఉన్నాయి. మైనర్ బాలికను లొం�
బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసు వెలుగులోకి వచ్చిన క్షణాల్లోనే బీజేపీ సోషల్ మీడియా సైన్యం బాధిత బాలికపైనే పోస్టులతో ఎదురుదాడికి దిగింది. హానీ ట్రాప్ అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. బాధ�
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు వివాదం ప్రధాని మోదీకి సంకటంగా మారిందనే చర్చ జరుగుతున్నది. శనివారమే బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం, మరుసటి రోజే మోదీ రాష్ర్టాన�
ముఖ్యమంత్రిగా పాలనలో విఫలమైన రేవంత్రెడ్డి.. హోం మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, హ�
నిత్యం నోటికి ఏది వస్తే అది వాగి రాజకీయంగా ప్రధాన శీర్షికల్లో నిలిచే బండి సంజయ్ ఇప్పుడు మరోమారు వార్తల్లో నిలిచాడు. తన కుమారుడు వ్యవహారంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన తరుణంలో నైతిక బాధ్యతగా ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే ప్రధాని మోదీ బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ
Bandi Sanjay : కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే సభకు బండి దూరమయ్యారు.
RS Praveen kumar | కొందరు మీడియా మిత్రులు యూనియన్ మినిస్టర్ కొడుకు హనీ ట్రాప్లో చిక్కుకున్నాడు అని రాస్తున్నారు. కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి అత్యాచారం జరిగింది గాలికి వదిలేసి.. హనీ ట్రాప్ అనేది పెడుతున్నారని
Sabitha Indra reddy | ఎప్పుడు వెళ్లినా ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో సమీక్ష చేస్తున్నారని ఎప్పుడూ వింటుంటాం. ఏం సమీక్ష చేస్తున్నారని.. అనుకుంటే ఒక హోంశాఖ తప్ప మిగితా అన్ని సమీక్షలు జరుగుతంటాయి. కానీ కమాండ�
AP News | చర్చికి వచ్చిన భక్తులకు సన్మార్గాన్ని బోధించాల్సిన ఓ పాస్టర్ తప్పుదోవ పట్టాడు. ప్రార్థనల కోసం వచ్చిన బాలికపై కన్నేసి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే దేవుడు శపిస్తాడని బెదిరిం�
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 17 సంవత్సరాల బాలికకు ఆల్కహాల్ తాగించి అత్యాచారం చేయించడంతో పేట్బషీరాబాద్లో కేసు నమోదైనట్లు సమాచారం.
కుంభమేళాతో ప్రాచుర్యం పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. నెల క్రితం ఓ ముస్లింను కేరళలో ఆమె పెండ్లి చేసుకొన్నారు. అయితే ఆ సమయానికి ఆమె ఇంకా మైనరే అని తేలడంతో, ఆమె భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు పోక�