లోక్సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తీరును ఎండగట్టిన ఆరెస్సెస్ నేత ఇంద్రేశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో వివరణ ఇచ్చారు. “ప్రస్తుతం దేశంలో పరిస్థితి చాలా స్పష్టంగా
కేంద్రంలో మోదీ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ సమయంలోనైనా ప్రభు త్వం కూలిపోవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ మోదీకి ప్రజామోదం లేదని, కేంద్రంలో మైనార్టీ ప్రభ
ఈనెల 18న 17వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.20 వేల కోట్ల నిధులను విడుదల చేస్తారని తెలిపారు.
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, ఏ క్షణంలోనేనా పడిపోవచ్చని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. అయితే తాము ప్రభుత్వం పడిపోవాలని కోరుకోవడం లేదని చెప్పారు.
‘ఒక దేశం - ఒకే ఎన్నికలు’పై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మార్చి 15న నివేదికను సమర్పించింది.
PM Modi | రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతియుత పరిష్కారం భారతదేశం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఈ సందర్భంగా ఉక్�
Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament Monsoon Session) జులై 22 నుంచి ఆగస్టు 9 వరకు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి.
మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మోదీ వద్దకు రాగానే ఆయన లేచి నిలబడి కరచాలనం చేశారు. పక్కనే ఉన్న అమిత్ షా, నడ్డా కూర్చున�