లోక్సభ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిమగ్నం కానున్నారు. అందులో భాగంగా ఆయన తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుని వివేకానంద రాక్ మెమోరియల్లో జ
దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు 101వ జయంతిని మంగళవారం రెండు తెలుగు రాష్ర్టాల్లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, లక్ష
PM Modi | ఈ నెల 30న లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేయనున్నారు.
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికల తుది పోరు ప్రచారం పతాకస్ధాయికి చేరింది. విపక్ష ఇండియా కూటమి మతం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Head Coach | టీమ్ ఇండియా పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్ (Head Coach) పదవి కోసం బీసీసీఐ (BCCI) ఇటీవలే దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. గడువు ముగిసే సరికి హెడ్ కోచ్ పదవి కోసం సుమారు 3 వేల దరఖాస్తులు వచ్చినట్ల
Delhi High Court | అదానీ గ్రూప్, దాని ప్రమోటర్ గౌతమ్ అదానీపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. భవిష్యత్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా నిలువరించాలంటూ ఢిల్లీ హైకోర�
బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Loksabha Elections 2024 : ఎస్పీ-కాంగ్రెస్తో కూడిన విపక్ష ఇండియా కూటమి విజయం కోసం పాకిస్తాన్లో ప్రార్ధనలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Loksabha Elections 2024 : తాను కప్పులు కడుగుతూ టీ సర్వ్ చేస్తూ ఎదిగానని, ఛాయ్తో తన అనుబంధం గాఢమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని మిర్జాపూర్లో ఆదివారం జరిగిన �
లోక్సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. మూడోసారి ప్రధాని పీఠం కోసం బీజేపీ, ఎలాగైనా పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇరు పార్టీల అగ్రనేత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటి�
Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.