ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో తన 45 గంటల ధ్యానాన్ని శనివారం ముగించారు. మోదీ కన్యాకుమారిలో చేసింది ఫొటో షూట్ స్టంట్ అని.. అది ఆధ్యాత్మిక సందర్శన ఎంత మాత్రం కాదని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ విమర్�
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ ధాన్యం ముగిసింది. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో ప్రధాని గత 45 గంటల పాటు ధాన్యం చేశారు. ఈ నెల 30 నుంచి శనివారం వరకు ఆయన మూడురోజుల పాటు ధాన్య మండపంలోనే గడిపారు.
PM Modi: ప్రధాని మోదీ ధ్యాన ముద్రను వీడారు. 45 గంటల పాటు చేసిన ధ్యానం నుంచి ఆయన బయటకు వచ్చారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్మెమోరియల్లో మోదీ ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన తమిళ కవి తిరు
Kangana Ranaut: కంగనా రనౌత్ ఓటేశారు. మండి లోక్సభ నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఏడో దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. తాము అంతా మోదీ సైనికులం అంటూ కంగనా పేర్కొన్నది.
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
లోక్సభ చివరి దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏడు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాలకు శనివారం పోలింగ్ జరగనుంది. 904 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ పడుతున్నారు.
Mallikarjun Kharge : గాంధీ సినిమా వెలుగుచూసేంత వరకూ మహాత్మ గాంధీ గురించి ప్రపంచానికి తెలియదంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే భగ్గుమనగా �
PM Modi | వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ కేవలం లిక్విడ్ డైట్ (liquid diet)ను పాటించనున్నారు.
PM Modi | కన్యాకుమారికి (Kanniyakumari) చేరుకున్న మోదీ అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ధ్యానం (Meditation)లోకి వెళ్లిపోయారు.
‘ఈసారి 400కు పైగా సీట్లు సాధించి హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నామం’టూ తొలి దఫా పోలింగ్ కంటే ముందు ధీమాగా చెప్పిన ప్రధాని మోదీ చివరి దఫాకు వచ్చే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
లోక్సభ ఎన్నికల సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. ఎన్నికల ప్రచార పర్వానికి గురువారంతో తెరపడింది. మూడు నెలలుగా ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన నేతలకు విశ్రాంతి లభించింది. హోరెత్తిన మైకులు మూగబోయాయి.