సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఐసీసీ టీ20 ప్రపంచ చాంపియన్లుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. 13 ఏండ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి స్వదేశానికి తిరిగొచ్చిన టీమ్ఇండియాకు ‘ఢిల్�
PM Modi With Team India | టీ20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం జగజ్జేత టీమిండియా ఢిల్లీకి చేరింది. విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్కు వెళ్లారు. అనంతరం టీమిండియా బృందం ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంది.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని (PM Modi) టీమ్ ఇండియా క్రికెటర్లు ఇవాళ కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి బీసీసీఐ (BCCI) ప్రత్యేక బహుమతి అందించింది.
టీ20 ప్రపంచకప్ సాధించి దశాబ్దాల కలను నెరవేర్చిన రోహిత్ సేన (Team India) భారత్కు చేరుకుంది. గురువారం ఉదయం టీమ్ఇండియా సభ్యుల ప్రత్యేక విమానం ఢిల్లీలో దిగింది. 17 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ప్రపంచకప్తో స్వద
రాజ్యసభ బుధవారం నిరవధికంగా వాయిదా పడింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇరు సభలను ఉద్దేశించిన చేసిన ప్రసంగంపై బుధవారం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
Team India | టీ20 ప్రపంచకప్ విజేత టీమిండియా ఎట్టకేలకు బార్బడోస్ నుంచి సొంత దేశానికి ప్రయాణమైంది. బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో జట్టు భారత్లో రానున్నది. ఎయిర్ ఇండియా విమానం (AIC24WC) గురువారం ఉదయం ఆరు గంట�
NEET Issue : నీట్ వివాదంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. విద్యార్ధుల భవిష్యత్తో చెలగాటమాడిన నిందితులపై కఠిన చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.
Team India | టీ20 ప్రపంకప్ను గెలుచుకుని విశ్వవిజేతగా నిలిచిన టీమ్ ఇండియా (Team India) జట్టు రేపు స్వదేశానికి చేరుకోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మొత్తం టీమ్ఇండియా బిజీబిజీగా గడపనుంది.