ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
INDIA bloc meet | లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస�
China: ప్రధాని మోదీకి డ్రాగన్ దేశం చైనా కంగ్రాట్స్ చెప్పింది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ నేతకు విషెస్ తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను గుర్తుంచుకుని, ఇండియాతో మైత్రిని కొనసాగించేందుక
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
వికసిత్ భారత్ కోసం ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా అన్ని రాష్ర్టాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీ ప్రధా�
దేశంలో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ శకం మొదలైంది. పదేండ్ల కిందటి రాజకీయ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యాయి. అలకలు, బుజ్జగింపులు, అవిశ్వాసాలు, అధికార మార్పిడులు మళ్లీ మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2014, 2019ల
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. లోక్సభ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా ఆయన నిలిచారు.
లోక్సభ 18వ ఎన్నికల్లో కేంద్రంలో పాలక కూటమికి నాయకత్వం వహించే బీజేపీకి 370 సీట్లు వస్తాయని, ఎన్డీయే కూటమికి మొత్తం 543 సీట్లకుగాను 400 దాటిపోతాయని చివరి దశ పోలింగ్ రోజు ఆ పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా
భారతీయ జనతా పార్టీ ఈ లోక్సభ ఎన్నికల్లో రెండు లక్ష్యాలతో బరిలోకి దిగింది. సొంతంగా 370 సీట్లు సాధించాలని, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ రెండింటికీ భారీ దూరంలో నిలిచిపోయి�