Rahul Gandhi | దేశానికి తమ కూటమి కొత్త విజన్ ఇచ్చిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో మోదీతో పాటు అదానీ కూడా ఓడిపోయారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖ�
PM Modi | ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓ�
PM Modi: వారణాసి నియోజకవర్గంలో ప్రధాని మోదీ లీడింగ్లోకి వచ్చేశారు. తొలుత వెనుకంజలో ఉన్న ఆయన.. రౌండ్ మారడంతో టాప్ గేర్లోకి వచ్చేశారు. ప్రస్తుతం 600 ఓట్ల తేడాతో మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అజయ్ రాయ్ వ�
PM Modi : ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Lok Sabha Elections) కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా 258 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా కూటమి 166 చోట్ల లీడ్లో ఉన్నది. మరో 17 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనాగుతున్నారు.
ప్రజాస్వామ్యంలో అన్ని పండుగల కన్నా ఓట్ల పండుగే అతిపెద్దది, ముఖ్యమైనది. భారతదేశం ఆ పండుగను విజయవంతంగా పూర్తిచేసుకున్నది. ఏడు విడతల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ చెదురుమదురు ఘటనలు మినహా దిగ్విజయంగా జరిగింది
VH Hanumanta Rao | మోదీ(PM Modi) మతం అనే సెంటిమెంట్ వాడుకుంటూ లబ్ధి పొందుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్. హనుమంతారావు(VH Hanumanta Rao) అన్నారు.
CM Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలుబడనున్న నేపథ్యంలో ఆ ఇద్దరి భేటీ కీలకంగా మారింది. అయితే ఈ భేటీ గురించి ఎటువంటి అధిక
దేశంలోని పలు సంస్థలు శనివారం వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ‘బోగస్' అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. వీటిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘మోదీ మీడియా పోల్'గా అభివర్ణించారు.
Somnath Bharti | లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత సోమనాథ్ భారతి (Somnath Bharti ) అన్నారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించ�
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ (PM Modi) రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, దేశాభివృద్ధికి అందించిన సహకారం ప్రతి భారతీయునికి గర్వకారణమని చెప్పారు. గొప్ప చరిత్ర, విశిష్టమైన సంస్కృత�
సార్వత్రిక సమరం ముగిసింది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్పోల్స్ ఫలితాలు శనివారం సాయంత్రం వెలువడ్డాయి. దేశంలో మరోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు తేల్చాయి. గత ఎన్న�