జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై జాతీయ అవార్డు గ్రహీత, సినీ నిర్మాత ల్యూట్ కుమార్ బర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారం ఎలా ఉండకూడదు అనడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలే ఓ ఉదాహరణగా నిలుస్తాయి. ఆయన స్థాయికి అవి ఏమాత్రం తగవని చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇదివరకటి అటల్ బిహారీ వాజపేయీ తరహాలో కాకుండా ఈసారి బ�
PM Modi | చివరిదశ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారి చేరుకున్నారు. అనంతరం ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు చేశారు. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ధోతీని ధరించి
Mallikarjun Kharge | ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఎన్నికల ప్రసంగాల్లో ‘మందిర్’ అని 421 సార్లు, ‘మోదీ’ అని 758 సార్లు ఆయన ప్రస్తావించారని విమర్శించారు. అయితే ఒక్కసారి కూడా ద్రవ్య�
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించుకునేందుకు జైలుకు వెళ్లడం గర�
Manmohan Singh: ప్రధానమంత్రి కార్యాలయం హుందాతనాన్ని ప్రధాని మోదీ అగౌరవపరిచినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. ఒక వర్గాన్ని లేదా విపక్షాన్ని టార్గెట్ చేసేందుకు.. ప్రధాని మోదీ ద్వేషపూ�
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం నుంచి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో పూజలు చేస్తారు. వివేకానంద రాక్ పక్�
దేశ జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మాగాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాత్మాగాంధీపై 1982లో సినిమా తీసే వరకు ఆయనెవరో ప్రపంచానికి తెలియదని వ్యాఖ్యానించారు.
లోక్సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్యం రాజకీయ అంశంగా మారింది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యంపై బీజేపీ రోజుకో వీడియో విడుదల చేస్తూ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుక�
Mamata Banerjee: దేవుళ్లు రాజకీయాలు చేయవద్దు అని, హింస జరిగేలా రెచ్చగొట్టవద్దు అని మమతా బెనర్జీ అన్నారు. కోల్కతాలో ఓ ర్యాలీలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. ఒకవేళ మోదీ తనకు తాను దేవుడిగా భావిస్తే, ఆయన
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినా, రాకపోయినా భారత్.. తన ఆర్థిక విధానాలను ఇలాగే కొనసాగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డార