ASEAN-India Summit: ఈ నెల 28న 18వ ఏసియన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. వర్చువల్ విధానంలో జరుగనున్న ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం కావడంతో ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ఏడు వ్యాక్సిన్ తయారీ సంస్థల ప్రతినిధులతో శనివారం ఆయన సమావేశం అయ్యా
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఇప్పటికే వంద కోట్ల డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ స్వదేశీ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో భేటీ కానున్నారు. ఏడు వ్యాక�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అక్టోబర్ 21వ తేదీన దేశంలో కోవిడ్ టీకా పంపిణీ విషయంలో వంద కోట్ల మార్క్ను అందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత దేశంలోని ప్రతి ఒక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆయన దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. పీఎంవో తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పింది.
Cabinet approves PM Gati Shakti National Master Plan | దేశ మౌలిక రంగ అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా రూ.100లక్షల కోట్ల ప్రధానమంత్రి గతిశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించిన
PM Modi | దేశంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీ వంద కోట్ల మార్క్ దాటిన నేపథ్యంలో ఇవాళ ప్రధాని మోదీ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేస�
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ నెంబర్ వన్. అయితే ఆ కంపెనీ ఇండియాలో తన వాహనాలను అమ్మాలనుకుంటున్నది. మన దేశంలో ఇంపోర్టెడ్ కార్లు అమ్మాలంటే.. దిగుమత
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఇండియా అసాధారణ మైలురాయిని అందుకున్నది. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా వంద కోట్ల కోవిడ్ టీకా డోసులను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇండియ�