Singareni | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలపై సింగరేణి కార్మికులు భగ్గుమన్నారు. మోదీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు.
Minister KTR | కేంద్ర బడ్జెట్లో పేదలకు పనికొచ్చేది ఒక్కటీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు
ఇక మౌనంగా ఉండేది లేనేలేదు జనాన్ని కదిలిస్తా .. బీజేపీని పీకి పారేద్దాం యువతా మేలుకో.. దేశాన్ని కాపాడుకో ఈ దేశం మీది.. భవిష్యత్తు కూడా మీదే ప్రధాని, కేంద్రం చెప్పేవి అన్నీ అబద్ధాలే ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం �
ఈ బడ్జెట్ ఎవరి సంక్షేమం కోసం? ధర్మ శ్లోకం చదివి… అధర్మాన్ని ప్రవచించిన నిర్మల కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎవరిని ఉద్ధరిస్తున్నది? ఈ ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలకోసం ఉన్నట్టు? ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై కేంద్ర
CM KCR | హైదరాబాద్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీకి నిద్ర పట్టడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో కురచ బుద్ధి ఉన్న ప్రధాని ఉన్నాడు అని మోదీని కేసీఆర్ తీవ్రంగ
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్ అత్యంత దారుణంగా ఉందని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని సీఎం మండిపడ్డారు. ప్రగతి భవన�
Telangana Tribals | ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్ని గిరిజన ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన తెలపాలని గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు నిర్ణయించారు. గిరిజన నివాస ప్రాంతా�
‘విద్రోహ దినం’లో ప్రజాసంఘాల నేతలు ముషీరాబాద్, జనవరి 31: ప్రధాని నరేంద్రమోదీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్కారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ �
ఆకట్టుకునేలా రామానుజాచార్యుల దివ్య స్వరూపం 216 అడుగుల ఎత్తులో పంచలోహ విగ్రహం 120 కిలోల బంగారంతో నిత్య పూజామూర్తి 108 ఆలయాలు.. మధ్యలో భారీ మండపం రూ.వెయ్యి కోట్లతో 45 ఎకరాల్లో దివ్య క్షేత్రం రేపటి నుంచి 14 వరకు సహస్�
విభజన హామీలను నెరవేర్చండి ట్విట్టర్లో ప్రధాని మోదీకి కేటీఆర్ వినతి హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో నెరవేర్చాలని ప్రధానమంత్రి న�