వంటగ్యాస్ సిలిండర్పై పెంపు హైదరాబాద్లో రూ.952కి చేరిన ఎల్పీజీ ధర ఏడాదిలో రూ.320కు పైగా పెరిగిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్పై ఇటీవల రూ.43 వడ్డింపు రూ.1,793కు చేరిన కమర్షియల్ ఎల్పీజీ ధర మోదీ ఏడేండ్ల పాలనలో గ్య
కేంద్ర క్యాబినెట్ నిర్ణయం 7 పీఎం మిత్ర పార్కుల ఏర్పాటుకు ఆమోదం న్యూఢిల్లీ, అక్టోబర్ 6: అర్హులైన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం ప్రధ�
లక్నో: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇవాళ ప్రధాని మోదీ సుమారు 75 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేశారు. ఉత్తరప్రదేశ్లోని 75 జిల్లాల్లో ఉన్న లబ్ధిదారులకు డిజిటల్ రూపంలో ఇంటి
Mahatma Gandhi | జాతిపిత మహాత్మా గాంధీ, దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులు.. వారి
న్యూఢిల్లీ: నగరాల్లో చెత్త లేకుండా చేయడం, నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0, అమృత్ 2.0లను ప్రారంభిస్తున్నట్టు ప్రధాని మోదీ చెప్పారు. శుక్రవారం ఢిల్లీలో ఈ మిషన్లను ప్రారంభించ
‘రాబోయే ఎన్నికల గూర్చి ఆత్రపడే రాజకీయ నాయకులను కాదు, రాబోయే తరాల గూర్చి ఆలోచించే రాజనీతిజ్ఞులను ఎన్నుకోండి..’ అన్నారు బెర్నార్డ్ షా. అందుకే దయచేసి మేధావులు ప్రజల్ని ఆ దిశగా చైతన్యవంతం చేసే గురుతర బాధ్య�
న్యూఢిల్లీ: ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల లేదా ఒక పీజీ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్లో ఇవాళ నాలుగు వైద్య కళాశాలకు మోదీ శంకుస్థాపన చేశారు. బన్స్వ�
కోల్కతా: బీజేపీని వీడి టీఎంసీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో, తొలిసారి ప్రధాని మోదీ లక్ష్యంగా మాటల దాడి చేశారు. ఢిల్లీ నుంచి హౌరాకు వచ్చిన ఆయన మీడియాతో బుధవారం మాట్లాడారు. బెంగాలీలపై మోదీకి