మోదీ సర్కార్పై చిదంబరం విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 30: 2017లోనే కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేసిందని పేర్కొంటూ న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన కథనం దేశ రాజకీయాల్లో మరోమ
Minister KTR | కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ..
PM Modi | దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. ఇప్పటివకు 75 మంది వయోజనులకు పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు. దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న వారందరిని ప్రధాని మోదీ అధినందించార�
రాష్ట్ర సమస్యలపై కేంద్రానికి అనేక విజ్ఞప్తులు 22 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని, కేంద్రమంత్రుల దృష్టికి అనేక అంశాలు వినటమే తప్ప రూపాయి విదిల్చని మోదీ విభజన హామీల పరిష్కారానికి ఎన్నో వ
న్యూఢిల్లీ, జనవరి 28: భారతీయ జనతాపార్టీ 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.4,847 కోట్లని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది. ఆస్తుల్లో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉం�
Modi : రాజకీయ నేత ఏది చేసినా రాజకీయమే. ప్రతి కదలికా ఓ రాజకీయ కోణమే. ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు వచ్చాయి. ఈ సందర్భంగా
ప్రెసిడెన్సీ బాడీగార్డ్ దళం (పీబీజీ)లో సేవలందించిన అశ్వరాజం ‘విరాట్’కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ వీడ్కోలు పలికారు. వయసుమీద పడటంతో విరాట్ సేవలకు ముగింపు పలికినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ: జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఇవాళ ప్రధాని మోదీ నివాళి అర్పించారు. 73వ గణతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ యుద్ధ స్మారకంపై 26 వేల మంది అమర సైనిక�
కేంద్రం తీరు పార్లమెంటులో ఎండగడుతాం హైదరాబాద్ అభివృద్ధికి 7,800 కోట్లు అడిగాం కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు గుజరాత్ రాష్ట్రంలో వరదలొస్తే వెయ్యికోట్లు.. హైదరాబాద్ అల్లకల్లోలమైనా మొండిచెయ్యి �
అందుకే ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగాం: రాజ్భర్ లక్నో: ప్రధాని మోదీ తమను, ఓటర్లను మోసం చేశారని, అందుకే ఎన్డీఏ కూటమిని వీడి, సమాజ్వాదీ పార్టీతో జట్టుకట్టినట్టు ఆ పార్టీ నేత ఓపీ రాజ్భర్ చెప్పారు. బీజేపీ ప్�
భారత్ అధ్యక్ష తరహా పాలన వైపు అడుగులు వేస్తున్నదా? రాచరికం వైపు మళ్లుతున్నదా? చైనాలో జిన్పింగ్ శాశ్వత అధ్యక్షుడిలా, దేశంలో మోదీ తనకు ఎదురులేకుండా పావులు కదుపుతున్నారా? అంటే.. ఔననే సమాధానాలు వినిపిస్తు�
కేంద్రంలో, రాష్ర్టాల్లో ఒకే పార్టీ ఉండాలన్న వాదనకు ప్రజల తిరస్కారం మొదట్లో కొన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పట్టం ‘డబుల్ ఇంజిన్’ నినాదం ఓట్ల వ్యూహమేనని గ్రహిస్తున్న ఓటర్లు లోక్నీతి-సీడీఎస్ సర్వే వెల