ఈటల ( etela rajender )కు వ్యక్తిగా ఓటు వేయడం వల్ల అదనంగా హుజూరాబాద్ ( Huzurabad )కు లేదా బీజేపీ ( BJP ) జాతీయ పార్టీ కనుక తెలంగాణ ( Telangana )కు జరిగే ప్రయోజనం ఏమిటీ? ఈటల, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీని వేర్వేరుగా చూడాలా? రాజేంద�
ఖుషీనగర్: ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలక అడుగును వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ యూపీలోని ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. దివాళా దశలో ఉన్�
ఖుషీనగర్: ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్లో ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ద యాత్రికుల కోసం ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనున్నది. ద�
Kushinagar international airport | యూపీ కుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 20న జాతికి అంకితం చేస్తారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం
Abdul Kalam | మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 90వ జయంతి వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. దేశాన్ని సమర్థవంతంగా
ఇంధన ధరల పెంపుపై బీజేపీ నేతల చిత్ర విచిత్ర సమర్ధనలు తాలిబన్ల వల్లేనని.. టీకాల కోసమంటూ.. అసందర్భ ప్రేలాపనలు ప్రధాని మోదీ నుంచి జూనియర్ మంత్రుల వరకూ ఇదే వరుస తమ పొరపాట్లను రాష్ర్టాలపై నెట్టడానికి విఫల యత్న
న్యూఢిల్లీ: పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ను ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే 25 ఏళ్ల కోసం ఫౌండేషన్ వేస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ట్రిపుల్ తలాక్కు
90వ దశకం మొదట్లో మన దేశం విదేశీ చెల్లింపుల అసమతులనానికి గురైంది. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టాలంటే, అంతవరకున్న ఆర్థిక నమూనాను సమూలంగా మార్చాలని ప్రభుత్వం తలచింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆర్థికరంగాన
రిషికేశ్: త్వరలోనే వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్ మైలురాయిని చేరుకోనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ రిషికేశ్లో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 ప్రెజర్ స్వింగ్ అబ్జార్పాన�