రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల సందర్భంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పిన సమతా మూర్తి విరాట్ విగ్రహాన్ని జాతికి అంకితం చేసేందుకు ముహూర్తం ఆసన్నమైం
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ల సర్వీసు రూల్స్ మార్చడం, సంబంధిత రాష్ర్టాలతో చర్చించకుండానే నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ప్రస్తుత
నాగర్కర్నూల్ : తెలంగాణకు అన్యాయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీకి రామానుజాచార్యులు కలలో వచ్చి అన్ని రాష్ట్రాలన
Ramanujacharya | నగర శివార్లలోని ముచ్చింతల్లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువు మూడో రోజుకు చేరుకున్నది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
భారత రాజ్యాంగం ద్వారా సమానతను సాధించే దిశగా దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థ ముందుకు సాగాలని అంబేద్కర్ చెప్పారు. రాజ్యాంగం మౌలిక లక్ష్యం కూడా అదే. మనది సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య దేశం. ‘భారత
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని నినదించారు. ఈ క్రమంలోనే కేంద్రం వెనుకడుగు వేసి వ్యవసాయ చట్టాలను రద్దుచేసింది. కరోనా యావత్ ప్రపంచా�
హైదరాబాద్: నరేంద్ర మోదీ అంటే నక్కజిత్తుల మోసగాడు అని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (MLA Jeevan reddy) అన్నారు. కేంద్ర బడ్జెట్లో దళితులకు అన్యాయం చేశారని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ చూస్తుంటే నమో అంటే నరేంద్ర మో
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: డిజిటల్ రుపీని నగదు కోసం కూడా మార్చుకోవచ్చని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం తమ పార్టీ వర్చువల్గా నిర్వహించిన ‘ఆత్మనిర్భ అర్థవ్యవస్థ’ను ఉ�
తెలంగాణ భారత్లో భాగం కాదా? మోదీ దేశానికి ప్రధానా? గుజరాత్కా? నిధుల విషయంలో రాష్ర్టానికి మొండిచెయ్యి కేంద్రం సహకరించకున్నా రాష్ర్టాభివృద్ధి అగదు 15 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ఉద్యోగాలివ్వరు క
తెలంగాణను శత్రువులా చూస్తున్నారు ధాన్యానికి 2.37 లక్షల కోట్లు చాలవు మోదీ సర్కార్పై ఎంపీ రంజిత్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ విధానమేదీ లేదని ఎంపీ రంజిత�
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక మౌళిక సూత్రాలు బలంగా ఉన్నాయని, సరైన మార్గంలో దేశం వేగంగా ముందుకు వెళ్తోందని ప్రధాని మోదీ అన్నారు. 25వేల పాత చట్టాలను కొట్టివేశామని, మరో 1500 చట్టాలను మార్చినట్లు మోదీ తెలిప�