పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
న్యూఢిల్లీ: కరోనా పాపం కాంగ్రెస్దేనని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఆ పార్టీ వందేండ్ల వరకు అధికారంలోకి రాలేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో జరిగిన చర్చక
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేశారు. ఆ పార్టీ వైఫల్యాలను ఎండగట్టారు. ఏయే అంశాలపై పోరాటం చేయాలన్న జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని మోదీ విమర్శించారు. క
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం, ఫిబ్రవరి 6: బీజేపీ పాలనలో దేశంలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిన్నదని, అసమానతలు పెరిగిపోతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం �
రామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని.. పక్షపాతానికి ప్రతిరూపమైన చిహ్నం ఆవిష్కరించిందంటూ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ముచ్చింతల్లో నెలకొల్పిన సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని మోదీ శనివారం ఆవిష్క�
Lata Mangeshkar | ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లతా మంగేష్కర్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు.
సమసమాజ నిర్మాణాన్ని కాంక్షించి, ఆచరించి, ఉద్బోధించి భారతీయ సమాజంపై చెరగని ముద్రవేసిన సమతామూర్తి భగవద్రామానుజాచార్యుల భారీ విగ్రహం ఆవిష్కృతమైంది. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో త్రిదండి చినజీయర్ స్
దేశ వ్యాప్తంగా ప్రధానిని విమర్శిస్తే ఎక్కడినుంచి ఏ దాడులు జరుగుతాయోననే భయం అలుముకొని ఉన్నది. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే ఔత్సాహికులు ప్రధానిపై వ్యతిరేకంగా స్పందించడానికి జంకుతున్న సందర్భం ఇ�