ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు యావత్ భారత్ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. విభజన బిల్లుపై పార్లమెంటులో ప్రధా
కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు పరం చేయటం పనిగా పెట్టుకున్నది. లాభాల్లో ఉన్న వాటిని కూడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నది. అందులో భాగంగానే ఇప్పుడు మోదీ కన్ను లాభ
Jagadeesh Reddy | రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. ఈ నెల 12న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్ట�
లాలూ ప్రసాద్ యాదవ్ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం యాక్టివ్ అవ్వడమే కాకుండా… ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు సిద్ధపడిపోతున్నారు. మంగళవారం ఆర్జేడీ క�
పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ను ఏకిపారేసిన విషయం తెలిసిందే. దీనికి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ అంటే ప్రధాని మోదీకి ఘోరమైన భయమని, సత్�
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి �
న్యూఢిల్లీ: కోవిడ్-19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాత�
తెలంగాణ పట్ల కేంద్రం తీవ్ర వివక్షను ప్రదర్శిస్తున్నదని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రం కోరిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా మంజూరుచేయకుండా ఉపేక్షిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశా
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�