బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి విమర్శ తృణమూల్ అధినేత్రి మమతపై ప్రశంసలు న్యూఢిల్లీ, నవంబర్ 25: ఆర్థిక రంగం, సరిహద్దు భద్రతతో పాటు ప్రతి విషయంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్�
ఢిల్లీ సరిహద్దులకు తరలుతున్న వేలాది రైతులు చండీగఢ్, నవంబర్ 25: మోదీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు సాగిస్తున్న చారిత్రక మహోద్యమానికి శుక్రవారంతో ఏడాది పూర్తవుతున్నది. కేం�
జేవార్: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయాన్ని ఉత్తరప్రదేశ్లోని జేవార్లో నిర్మించనున్నారు. గురువారం ప్రధాని మోదీ దీనికి శంకుస్థాపన చేశారు. 1,330 ఎకరాల్లో నిర్మించనున్న ఈ విమానాశ్రయానికి నోయిడా ఇంటర్నేషన�
నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేండ్లలో ఒక వివాదం ముగిసిందనుకుంటే.. మరో వివాదాస్పద నిర్ణయం కొత్తగా ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. యావత్ రైతాంగం నిరసించిన వ్యవసాయ చట్టాలను రద్దుచేస్తామన�
2020, సెప్టెంబర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అత్యవసరంగా ఆమోదించబడిన మూడు వివాదాస్పద వ్యవసాయ బిల్లులు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ చట్టాలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రైతుల జీవితాల�
Lalu Prasad Yadav: కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇవాళ ఆ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదిగో.. ఇప్పుడు సంతోషం కలిగింది. ధర్నా ముగింపులో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావుగారి ఉపన్యాసం టీవీ లో వింటూ పక్కనే ఉన్న బల్లను గుద్దిపడేశాను. రాష్ట్ర బీజేపీ నాయకుల చిల్లర వాగుడు పట్ల నాకున్న లోలోపలి ఆవేదన, ఆ�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ ఆదివారం అఖిల పక్ష సమావేశం జరగనున్నది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించనున్నారు. అన్ని పార్టీలకు చెందిన ప్రతిని�
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న సీఎం కేసీఆర్ చట్టాల రద్దు దేశ రైతులు సాధించిన అద్భుత విజయం అమరుల కుటుంబాలకు కేంద్రం 25 లక్షలు ఇవ్వాలి ఆందోళనల్లో పాల్గొన్నవారిపై కేసులన్నీ ఎత్తివేయాలి సాగుకోసం ఆత్మన�