ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే పాట పాడుతున్నారని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజ�
ఊపిరితిత్తుల క్యాన్సర్తో.. చికిత్స పొందుతూ మృతి ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం సంతాపం 800కుపైగా చిత్రాల్లో 3 వేలకుపైగా పాటలు పండిత, పామరుల హృదయాలు గెలిచిన సినీకవి మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అం
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగాన
PM Modi | దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
Aravind Kejriwal: ఆఫ్రికాలో కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ విజృంభణ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్
PM Modi: ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడి ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కొత్త రకం కరోనా ఒమిక్రాన్ విస్తృతిపైన, దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపైన ప్రధాని నరేంద్రమోదీవ్యాక్సినేషన్ ప్రక�
న్యూఢిల్లీ: కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. అయితే దేశంలో ఉన్న కోవిడ్ పరిస్థితిపై చర్చించేందుకు ఇవాళ ప్రధాని మోదీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. B.1.1.529 వేరి�
Valdimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల 6న భారత్కు రానున్నారు. అధికారిక పర్యటన నిమిత్తం 6న న్యూఢిల్లీకి చేరుకోనున్న పుతిన్..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వైఖ�