intelligence agencies alert for republic day are terrorists conspiring by targeting pm modi | గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో
దావోస్ సదస్సులో మోదీ న్యూఢిల్లీ, జనవరి 17: రాబోయే పాతికేండ్లలో భారత్ అభివృద్ధి కాలుష్యరహితంగా, హరితంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, విశ్వసనీయమైన రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్లో పె�
Congress | మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే ప్రధాని మోదీని కొట్టగలనని, దుర్భాషలు కూడా ఆడగలనని
గుణుపుర: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి కన్నుమూశారు. ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 ఏళ్లు. కోరాపుట్ జిల్లాలోని గిరిజన అమ�
కోల్కతా: ఈ విషయం తెలిసి తాను చాలా షాకయ్యానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె ఆదివారం ఒక లేఖ రాశారు. రిపబ్లిక్ డే పరేడ్లో బెంగాల్ శకటాన్ని నిరాకరించడ�
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
16 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫి�
13న బంగారుమూర్తి ప్రతిష్ఠాపన రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల షెడ్యూల్ విడుదల 2 నుంచి 14 వరకు నిర్వహణ హైదరాబాద్, జనవరి 13 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమ
ఏడేండ్లలో వారు చేసిందేమీలేదు చెప్పుకోవడానికీ ఏం లేదు విద్వేషాన్ని సుపరిపాలనతో అడ్డుకొంటాం బీజేపీవి దిగజారుడు రాజకీయాలు! యూపీలో ప్రచారంపై త్వరలో స్పందిస్తా తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే నాకు ఇష్టం ‘ఆస్క�
ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం