వారణాసి: కాశీ విశ్వనాధ్ ఆలయ సుందరీకరణలో భాగంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టారు. సుమారు రూ.339 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేస్తున్నారు. తొలి దశలో ఇవాళ కొన్ని పనులను ప్రధాని మోదీ
Crypto | ప్రస్తుత వర్చువల్ ప్రపంచంలో.. డిజిటలైజేషన్దే పెత్తనం. అందుకే ఇప్పుడు సంప్రదాయ కరెన్సీపై డిజిటల్ కరెన్సీ ఆధిపత్యం నడుస్తున్నది. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీ డిమాండ్ అంతటా వ్యాపించింది.భౌతికంగా క
తెలంగాణ పథ్.. మోదీ కా బాత్ నదుల సద్వినియోగంపై ప్రధాని గప్పాలు నీటిని ఒడిసిపట్టి రైతులకిస్తున్నామని గొప్పలు ఈ విజన్ను ఏనాడో మొదలుపెట్టిన తెలంగాణ పవిత్ర యజ్ఞంలా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి ప్రపంచం �
బలరాంపూర్, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ఐదు నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ‘సరయు కెనాల్’ జాతీయ ప్రాజెక్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్లకు సాగు నీరు అంద�
MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు… -‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చు. ఎండమావులలో నీరు తాగవచ్చు. కానీ, మూర్ఖుల మనసు మాత్రం రంజింపజేయలేము’ అని చెప్తుంది భర్తృహరి సుభాషితం. కేంద్రంలోని మోదీ సర్కార్ తీ�
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ
పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�