న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక ప్రజలు ఆరాధించే ప్రముఖుల జాబితాలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటిస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ రెండో స్థానం దక్కించుకున్నారు. భారత ప్రధ�
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. కానీ ప్రధాని మోదీ మాత్రం సమాఖ్య, ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారు. రాష్ర్టాలను, ఆయా శాఖల నిపుణులను పార్లమెంటరీ చర్చలను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహ
పచ్చని తెలంగాణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిచ్చు రేపుతున్నది. వరి పంట వేయొద్దని తెలంగాణ రైతులను ఎవుసానికి దూరం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో అన్నదాతలతో రాజకీయం చేయొద్దని ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్న�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప
PM with BJP CMs: ప్రధాని నరేంద్రమోదీ ఈ ఉదయం ఉత్తరప్రదేశ్లోని వారణాసి పట్టణంలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ చర్య దేశ ఆర్థిక ప్రగతికి అవరోధాలను సృష్టిస్తుంది. ఇప్పటికే దేశం అసమానతలతో అతలాకుతల�
వారణాసి: ఉత్తరప్రదేశ్ వారణాసిలోని ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ను సోమవారం ప్రారంభించిన ప్రధాని మోదీ, దాని నిర్మాణంలో భాగమైన కార్మికులతో కలిసి భోజనం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజ
కాశీ: ప్రధాని మోదీ శివభక్తిలో తేలిపోయారు. జ్యోతిర్లింగ క్షేత్రం కాశీలోని గంగా నదిలో పుణ్య స్నానం ఆచరించారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ను జాతికి అంకితం చేసేందుకు కాశీలో పర్యటిస్తున్న ఆయన ఇవాళ ప�
వారణాసి: బాబా కాలభైరవుడికి ప్రధాని మోదీ హారతి ఇచ్చారు. ఇవాళ కాశీలో పర్యటిస్తున్న ఆయన.. మొదట కాలభైరవుడి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత కాలభైరవుడికి పూజ, అర్చన చేశారు. దీనిలో భాగంగా కాలభ�