రాజన్న సిరిసిల్ల : తెలంగాణకు చెందిన భారతీయ జనతా పార్టీ నాయకులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజన్న సిరిసిల్లలోని సాయి మణికంఠ ఫంక్షన్ హాల్లో రాజన�
రాజన్న సిరిసిల్ల : భారత ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 2014లో మోదీని ఈ దేశ ప్రజలు నమ్మడమే అతిపెద్ద తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు. నమో అంటే నర�
నిజామాబాద్ : అభివృద్ధి పనులు చేసే వారి కాళ్లల్లో కట్టెలు పెట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ఏడు సంవత్సరా�
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ హోరెత్తిస్తోంది. పఠాన్కోట్లో గురువారం జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ �
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ఏడేళ్లకుపైగా అధికారంలో ఉన్నా ఇంకా దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూనే ఆ పార్టీ నిందిస్తోందంటూ మండి�
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సహా పలువురు ప్రముఖులు సీఎం కేసీఆర్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు జన్మదిన దిన శుభాకాంక్షలు.
ఎనిమిదేండ్లు ఓపిక పట్టి, మోదీ పాలన నాడిపట్టి, దేశ ప్రజల మనోభావాలను కనిపెట్టి కేసీఆర్ చేసిన విశ్లేషణ దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. మోదీ తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలనీ, జరుగుతుందనీ �
117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఆదివారం ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో ప్రతీముగ్గురు ఓటర్లలో ఒకరు దళిత వర్గానికి చెందిన వారే. అంటే దళితులు ఏ పార్టీ వైపునకు మొగ్గుచూపితే, ఆ పక్షం అధికారాన్ని చే
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
నిజామాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. దేశంలోని రైల్వేలు, ఎయిరిండియా, జీవిత బీమా లాంటి అనేక సంస్థలను మోదీ అమ్మేస్తుండు.. మ�
పఠాన్కోట్: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ పఠాన్కోట్లో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పంజాబ్కు సేవ చేసేందుకు అయిదేళ్లు అవకాశం ఇవ్వాలంటూ ఆయన కోరారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వాణిజ్య
Bappi Lahiri | సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన సంగీతం వైవిధ్యమైన భావోద్వేగాలను అందంగా వ్యక్తికరించిందని, అన్ని తరాలవారిని అలరించిందని ప్రధాని అన్నారు.
మోదీ సర్కార్ పథకాలు పేరు గొప్ప ఊరు దిబ్బ అనే తీరున ఉంటాయి. ఆత్మనిర్భర్, మేకిన్ ఇండియా.. ఇవన్నీ అటువంటివే. ఈ జాబితాలో కొత్తగా తీసుకొచ్చిన మరో పాత పథకం నదుల అనుసంధానం. వాజపేయి హయాం నుంచీ ఈ అంశాన్ని బీజేపీ ప�