నమ్మి నానవోస్తె పుచ్చి బుర్రలైనయట! మోదీ నాయకత్వంలోని ఎన్డీయేను రెండుసార్లు వరుసగా ఎన్నుకున్నందుకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నది. దేశానికి అప్పుల భారం పెరిగిపోతున్నది. కార్పొరేట్ సంస్థలకు పన్నుల�
దేశ జీడీపీలో 58.8 శాతం రుణాలు మోదీ హయాంలో భారీగా ద్రవ్య లోటు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్న కేంద్రం అప్పులతోనే నెట్టుకొస్తున్న వైనం న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్నద�
నాడు వలస కూలీలపై మీ ప్రేమ, కరుణ ఎక్కడ? ప్రధాని మోదీ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రం హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల
PM Modi in Goa: ఇవాళ గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రశంసలు కురిపించారు. కొన్ని శతాబ్దాల క్రితం దేశంలోని ప్రధాన ప్రాంతాలన్నీ
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యా
కేంద్రంతో మరోసారి చర్చలు ప్రధానితో భేటికీ ప్రయత్నాలు హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు తెలంగాణ మంత్రుల బృందం శనివారం రాత్రి ఢిల్లీకి చే�
Gutta sukender reddy | ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో తెలంగాణలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు
కేంద్రం రూపంలో ప్రమాదం.. యాసంగి వడ్లు మోదీ సర్కార్ కొనదు రాష్ట్ర ప్రభుత్వం కొనే పరిస్థితి లేదు.. కొనుగోలు కేంద్రాలు ఉండవు వరి వేసేవారికి రైతుబంధు రాకపోవచ్చు స్పష్టంగా తేల్చిచెప్తున్న రాష్ట్ర వ్యవసాయశా�
న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమీప భవిష్యత్తులో భారత ప్రధాని మోదీ భేటీ అవుతారని రష్యా వెల్లడించింది. రష్యా అధ్యక్ష భవన కార్యాలయం దీనిపై ఓ ప్రకటన చేసింది. ఆ భేటీలో అధ్యక�
న్యూఢిల్లీ : ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ జాతీయ సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వర్చువల్ ప్రసంగం చేశారు. సహజ రీతిలో వ్యవసాయాన్ని ఓ ఉద్యమంలా చేపట్టేందుకు అన్ని రాష్ట