గోవా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం పార్సేకర్ రాజీనామా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ మరో పారికర్ రావొద్దనే నాకు టికెట్ ఇవ్వలేదు: ఉత్పల్ పారికర్ పనాజీ, జనవరి 22: గోవాలో బీజేపీకి మ�
రాజ్యాంగంపై దాడులను ఆపేందుకు ప్రజా ఉద్యమాలే మార్గం సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటన పార్టీ రాష్ట్ర మహాసభలు ప్రారంభం, నేటి నుంచి ప్రతినిధుల సభ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద�
విభజన చట్టానికి ఏడేండ్లు.. అమలుకు ఇంకెన్నేండ్లు? కాళ్లరిగేలా తిరిగినా కనికరించని కేంద్ర సర్కార్ విభజన చట్టంలో పేర్కొన్న హామీలన్నీ గాలికే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీ ఇతర రాష్ర్టాలకు అడిగి
మోదీ సర్కారు శ్వేతపత్రం ఇవ్వాలి రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల కమ్మర్పల్లి, జనవరి 21: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కా రు.. ఇప్పటివరకు ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందో
Parisha Pe Charcha | ప్రధాని మోదీ ప్రతిఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’లో పాల్గొనాలనుకునేవారికి కేంద్ర విద్యా శాఖ మరో అవకాశం కల్పించింది. రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 27 వరకు పొడిగించింది
Ashok Gehlot | ఆజాదీకా అమృత్ మహోత్సవ్కి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా పాల్గొన్నారు.
‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
న్యూఢిల్లీ: జీ తమిళ ఛానల్లో ప్రసారం అయిన ఓ రియాల్టీ షోపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నపిల్లలతో రూపొందించిన జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4 రియాల్టీ షోను జీ తమిళ ఛానల్ �
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�