పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుక�
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. మీరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు వార్నింగ�
Pm Modi Gorakhpur tour | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో
బడ్జెట్ కేటాయింపులు ఘనం.. ఇచ్చే నిధులు అందులో సగం వ్యవసాయరంగంపై శీతకన్ను.. పైగా రాష్ర్టాలకు సలహాలు ఐదేండ్లుగా కేంద్రం ధోరణి ఇదే.. రైతులోకం అయోమయం! న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూ�
భారత్తో సంబంధాలపై పుతిన్ మోదీతో శిఖరాగ్ర సమావేశం యూపీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఒప్పందం న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ శక్తివంతమైన, స్నేహపూర్వక దేశమని, కాలపరీక్షకు నిలిచిన మిత్ర దేశమని రష్యా అధ్య�
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్
Putin | భారత్, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ వేదికవనుంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)
putin | భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా
వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ .. రైల్వేలని విక్రయించబోమన్న మంత్రి మరోవైపు ప్రైవేటుకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కొ�
దేశంలో ప్రతీ ఒక్కరి ఆర్థిక సాధికారతే లక్ష్యం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు