హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్రావు తప్పుబట్టారు. బీజేపీకి పూర్తి మెజార్టీ లేకపోయినా వ్యవసాయ బిల్
MP K Keshava rao | అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు ప్రశ్నించారు. బిల్లు ఆమోదంలో అశాస్త్రీయం ఏముందో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటల వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి అన్నారు. పార్లమెంటులో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాకపోయినా, మోదీ వ్యాఖ్యలు ముమ్మాటికీ �
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం �
పార్లమెంటు సాక్షిగా తెలంగాణ పోరాటాన్ని మరోసారి అవమానించిన ప్రధాని నరేంద్రమోదీ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. మైకులు ఆపేసి, ఎలాంటి చ�
దేశ ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణపై మరోసారి విషంగక్కారు. 2014 ఎన్నికల సమయంలోనే.. రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అక్కసు వెల్లగక్కిన ఆయన.. మళ్లీ పెద్దల సభ సాక్షిగా కుటిల బుద్ధిన�
పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు ఆందోళనకు దిగారు
సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరి�
ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలు కొనసాగుతున్నాయని.. సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేండ్లు కావొస్తున్నది. 2014 ఫిబ్రవ�
ప్రధాని మోదీ మరోసారి తెలంగాణపై విషంకక్కారు. చర్చ లేకుండానే రాష్ట్ర విభజన చేశారంటూ పార్లమెంటు సాక్షిగా అడ్డగోలు వ్యాఖ్యలుచేశారు. తెలంగాణపై మోదీ మొదటినుంచీ అక్కసును వెలిబుచ్చుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజ�
‘ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరుగలేదు. దర్వాజలు బంద్ చేసి, ఎలాంటి చర్చలు లేకుండానే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రాంత నాయకులు మాట్లాడకుండా మైకులు బంద్ చేశారు. పెప్పర్ స్ప్రే దాడులు చేయించి వారి అభిప్రా�
ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపజేశారని ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ను విమర్శించారు.2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎన్నో కీలక బిల్లులను