ధాన్యం కొనుగోలుపై ప్రధాని, మంత్రులను కలుస్తా ఏ పంట వేయాలో ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చెప్తాం వానకాలం వరిధాన్యం చివరిగింజ వరకు కొంటాం ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎమ్మెస్పీ చట్టం చేయాలి మీడియా సమావేశంలో ముఖ�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం వెళ్లనున్నది. పర్యటనలో
Gutta Sukender reddy | నూతన వ్యవసాయ చట్టాల రద్దు హర్షణీయమని శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపైనా కేంద్రం
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులంటే తమ సర్కారుకు చాలా గౌరవం అన్నట్టుగా మాట్లాడారు. కానీ బీజేపీ నేతల ప్రవర్తన మరోలా ఉంది. గత�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రమాద పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు శుక్రవారం ఏపీ సీఎం జగన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్ల�
Suravaram Sudhaker reddy | కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించడంతో.. ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది అని సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ
Central farm laws | అన్నదాతలు విజయం సాధించారు. ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగిన ఉద్యమం ఫలించింది. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంట�
హైదరాబాద్: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచి తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అన్నదాతలు చేపట్టిన ఆందోళనలతో దేశమంతా అట్టుడుకుపోయింది. ఈ నేపథ్యంలో దిగివచ్చిన కేంద్ర ప్రభు�
Chada Venkat reddy | మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం రైతులు సాధించిన చారిత్రక విజయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు