Satyapal Malik: ప్రధాని నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఒక అహంకారి అని వ్యాఖ్యానించారు. అంతేగాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఉదయం 10.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం నుంచి �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, వ�
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ కలెక్షన్ల విషయంలో గత ర�
శ్రీనగర్: నూతన ఏడాది వేళ జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. వేకువజామున గుడిలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు. మరో 1౩ మంది గాయపడ్డారు. కొత్త సంవత్సరం సందర్భంగా కశ్మీర్
Congress | ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్చేసినా
PM To Release 10th Installment Under Pm-Kisan Scheme On Jan 1 | కేంద్రం రైతులకు శుభవార్త చెప్పింది. ప్రధాననమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద పదో విడుత నిధులను జనవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల ఖాతాల్లో ని�
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో సుమారు 300 కోట్ల నగదును డీఆర్ఐ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. విదేశాలకు పర్ఫ్యూమ్లను అమ్మి అక్ర�
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ రక్షణ కోసం కొత్త మెర్సిడీస్ మేబాచ్ ఎస్650 కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు ధర సుమారు 12 కోట్లు ఉన్నట్లు వార్తలు వెలుబడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల రష్యా అధ�