Ashok Gehlot | ఆజాదీకా అమృత్ మహోత్సవ్కి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా పాల్గొన్నారు.
‘మోదీ సర్కార్ విధానాలను ప్రశ్నించినంత మాత్రాన విద్యార్థులు, సామాజిక కార్యకర్తలపై ఏకంగా దేశద్రోహం కేసులను నమోదు చేస్తున్నారు. కానీ, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నవారి మీద మాత్రం కేసులు పెట్టటానికి �
న్యూఢిల్లీ: జీ తమిళ ఛానల్లో ప్రసారం అయిన ఓ రియాల్టీ షోపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నోటీసులు జారీ చేసింది. చిన్నపిల్లలతో రూపొందించిన జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4 రియాల్టీ షోను జీ తమిళ ఛానల్ �
‘కాకులను కొట్టి గద్దలకు వేయడం’ అంటే ఏమిటో ఘనత వహించిన మోదీ ప్రభుత్వానికి బాగా తెలుసు! గతేడాది కరోనా మూలంగా, లాక్డౌన్లతో పేదలు అల్లాడిపోతుంటే బిలియనీర్లు మాత్రం 102 నుంచి 142కు పెరిగిపోయారని ఆక్స్ఫామ్ న�
intelligence agencies alert for republic day are terrorists conspiring by targeting pm modi | గణతంత్ర దినోత్సవం రోజున ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో
దావోస్ సదస్సులో మోదీ న్యూఢిల్లీ, జనవరి 17: రాబోయే పాతికేండ్లలో భారత్ అభివృద్ధి కాలుష్యరహితంగా, హరితంగా మాత్రమే కాకుండా సుస్థిరమైన, విశ్వసనీయమైన రీతిలో ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భారత్లో పె�
Congress | మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తలచుకుంటే ప్రధాని మోదీని కొట్టగలనని, దుర్భాషలు కూడా ఆడగలనని
గుణుపుర: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత శాంతి దేవి కన్నుమూశారు. ఒడిశాలోని రాయ్గడ్ జిల్లాలో ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 88 ఏళ్లు. కోరాపుట్ జిల్లాలోని గిరిజన అమ�
కోల్కతా: ఈ విషయం తెలిసి తాను చాలా షాకయ్యానంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆమె ఆదివారం ఒక లేఖ రాశారు. రిపబ్లిక్ డే పరేడ్లో బెంగాల్ శకటాన్ని నిరాకరించడ�