PM Modi | మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ అగ్రరాజ్యం అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది.
న్యూఢిల్లీ: అమెరికా పర్యటన కోసం ఇవాళ ఉదయం ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రయాణిస్తున్న విమానం పాకిస్థాన్ వాయు మార్గం ద్వారా వెళ్తోంది. ఆఫ్ఘనిస్తాన్ రూట్లో మోదీ ప్�
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అయితే ఆయన తన ట్విట్టర్లో ఇవాళ అమెరికా టూర్ గురించి పోస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు తాను �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల చివర్లో అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, యాపిల్ సంస్థ సీఈవో టిమ్ కుక్లను మోదీ కలవనున్నారు. మ�
Hema Malini: సినిమా హీరోయిన్గా అభిమానుల నుంచి చెప్పలేనంత ప్రేమను పొందిన తాను.. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలే సరైన వేదికగా భావించానని, అందుకే అప్పట్లో రాజకీయాల్లో చేరాలని
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్డే, మోదీజీ అంటూ రాహుల్ త�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కొంత మంది తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతిష్ఠాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్టును తప్పుబట్టారని ప్రధాని మోదీ చెప్పారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రక్షణ శ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశాన్ని హోల్సేల్గా కార్పొరేట్ సంస్థలకు బేరం పెట్టారని సీపీఐ (భారత కమ్యూనిస్టు పార్టీ) జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా నిర్మించిన రక్షణశాఖ ఆఫీసులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కోసం చేపడుతున్న స�
పాట్నా: బీహార్లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ దాస్ అనే వ్యక్తి బ్యాంక్ అకౌంట్లోకి 5.5 లక్షలు క్రెడిట్ అయ్యాయి. అయితే బ్యాంక్ తప్పిదం వల్ల ఆ అమౌంట్ అతని ఖాతాలో పడింది. కానీ ఆ డబ్బును వాపస్ ఇచ్
అలీఘడ్: ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి ఇవాళ ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగ