నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
16 లక్షల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ ముషీరాబాద్, జనవరి 13: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫి�
13న బంగారుమూర్తి ప్రతిష్ఠాపన రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకల షెడ్యూల్ విడుదల 2 నుంచి 14 వరకు నిర్వహణ హైదరాబాద్, జనవరి 13 : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమ
ఏడేండ్లలో వారు చేసిందేమీలేదు చెప్పుకోవడానికీ ఏం లేదు విద్వేషాన్ని సుపరిపాలనతో అడ్డుకొంటాం బీజేపీవి దిగజారుడు రాజకీయాలు! యూపీలో ప్రచారంపై త్వరలో స్పందిస్తా తెలంగాణ ప్రజలకు సేవ చేయడమే నాకు ఇష్టం ‘ఆస్క�
ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికలను హిందుత్వ ప్రభంజనంగా నిర్వచిస్తే, 2022 ఎన్నికలను మండల్ రాజకీయాల ప్రతిదాడిగా పరిగణించవచ్చా? ఇంత ముందుగా ఊహించకూడదేమో. కానీ.. వెనుకబడినవర్గాల్లో మాత్రం ఈ సరికొత్త ఆరాటం
Modi | మునుపటి వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ వేరియంట్ మరింత వ్యాప్తి చెందుతుందని కూడా ఆరోగ్య నిపుణులు
న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల
ఎరువుల ధరల పెంపుతో పెనుభారం ఎస్సీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల, జనవరి 12 : కేంద్రంలో ఉన్నది రైతు మోసకారి ప్రభుత్వమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. బుధవారం జగిత్యాల జిల్లా వె�
ముఖ్యమంత్రి కేంద్రానికి రాసిన లేఖ పూర్తి పాఠం హైదరాబాద్, జనవరి 12 : దేశవ్యాప్తంగా వ్యవసాయరంగాన్ని కుదేలుచేసేలా పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు.. ప్రధానమంత్రి నరేంద
ఎరువుల ధర పెంపుతో ఎవుసం కుదేలు బీజేపీ ప్రభుత్వం రైతులను బతకనియ్యది 2022 కల్లా అన్నదాతల ఆదాయం రెట్టింపు అన్నరు ఉల్టా సాగు పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేస్తున్నరు రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చుత�
ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ, జనవరి 12: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో కమిటీని �