Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశంలో 10 అంశాలను కేసీఆర్ మోదీ ద
CM KCR | ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)కి కొత్త భాష్యం చెప్పారు. GDP అంటే..’గ్యాస్-డీజిల్-పెట్రోల్’ అని వ్యాఖ్యానించారు. GDP పెరుగుతోందని కేంద్రం అంటున్నదని, అయితే ‘గ్యాస్-డీజిల్-ప�
భవీనాబెన్ | టోక్యో పారాలింపిక్స్లో పతకం సాధించిన భవీనాబెన్ పటెల్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ సంకల్పం దేశానికి కీర్తిని తెచ్చాయని
‘ముస్సోలినీ కలిగించిన నష్టాల నుంచి కోలుకోవడానికి ఇటలీకి దశాబ్దాలు పట్టింది. ప్రధాని మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న వినాశనం నుంచి కోలుకోవడానికి మన దేశానికి అంతకంటే ఎక్కువ కాలమే పడుతుంది’ అం�
Pm Modi | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు.. నేడు ప్రధాని సమీక్ష! | కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రస్తుతం దేశంలో కొవిడ్
హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి మాట్లాడితే బాగుంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఏ రంగంలో వృద్ధి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరల గురించ�
న్యూఢిల్లీ: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత�
కాషాయ పార్టీ మరో తప్పుడు ప్రచారం కేంద్రం వల్లే కేసీఆర్ కిట్ అంటూ కోతలు 6 వేలు కేంద్ర వాటా అంటూ అబద్ధాలు ఈటల ఫొటోతో వైరల్ చేస్తున్న బీజేపీ హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అబద్ధాలు, అభూతకల్పనల ప్రచార
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
PM Modi: దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, తమ సర్కారు అదేపని చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం బలోపేతం కావడంవల్ల
మా జన్ధన్ ఖాతాలోవేస్తామన్న పైసలు ఏవి? ప్రధానికి చెప్పి తొందరగా రూ.15 లక్షలు ఇప్పించండి బండికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేస్తున్న ప్రజలు హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పె�