PM Modi : రాజ్ఘాట్లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్ఘాట్ను సందర్శించారు. ఎర్రకోటపై జాతీయ పతాకం ఎగురవేసే ముందు మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. బాపూజీ సమాధి వద్ద పుష�
ప్రధాని మోదీ| 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలని ఆకాంక్�
న్యూఢిల్లీ: ఆగస్టు 14వ తేదీని ఇక నుంచి విభజన స్మృతి దినంగా ( Partition Horrors Remembrance Day ) గుర్తించనున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ ప్రకటించారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దేశ విభజన వల్ల
పుణె: సీరం సంస్థ అధినేత సైరస్ పూనావాలా ( Cyrus Poonawalla ) శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం తన కంపెనీ స్థాపన కోసం అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేశారు. బ్యూరోక్రా�
న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థికాభివృద్ధి మళ్లీ వేగవంతమవుతున్నదని, పారిశ్రామికులు రిస్క్ తీసుకొని విస్తరణ ప్రాజెక్టులు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోది కోరారు. బుధవారం ఆయన సీఐఐ వార్షిక సదస్సులో మాట్లాడ
Ujjwala 2.0 : నేడు ఉజ్వల 2.0 పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని | ఉజ్వల 2.0 పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని మహోబా జిల్లాలో జరిగే కార్యక్రమానికి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా
భద్రతా మండలి భేటీలో ప్రధాని మోదీ మండలి సమావేశానికి తొలిసారిగా అధ్యక్షత ఐరాస, ఆగస్టు 9: చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి అవరోధాలను తొలగించాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సముద్ర జలా�
న్యూఢిల్లి: రైతు బంధు తరహాలో కేంద్ర ప్రభుత్వం చిన్న రైతులకు కిసాన్ సమ్మన్ నిధి ( PM Kisan Samman Nidhi ) కింద రెండు వేల ఇస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ 9వ ఇన్స్టాల్మెంట్ను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. దేశవ్యాప్�
నేడు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ.. అధ్యక్షతన వహించనున్న మోదీ | ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్ఎస్�
ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 30 ఆగస్టు,2021తో ఆయన పదవీ �
న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపడతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా శుక్రవారం నాటికి భారత్ 50 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చ�