రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై ఫేక్ పోస్టులు గత మూడేండ్లలో 9 కాలేజీలకు ఎన్ఎంసీ అప్రూవల్ ఇందులో నాలుగు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ కాలేజీలు అవన్నీ కేంద్రమే స్థాపించిందంటూ దుష్ప్రచారం కేంద్రమంత్ర�
ఢిల్లీ : జాతినుద్దేశిస్తూ చేసే ప్రసంగాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరచుగా దేశ పౌరుల నుండి సలహాలు, సూచనలు ఆహ్వానించే విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగానే తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ ప్రస
మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ | ప్రధాని మోదీ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 70 మిలియన్ మార్క్ దాటింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్నవారిలో
బారాబంకి మృతులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా | ఉత్తరప్రదేశ్ బారాబంకి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ స�
ధోలావీరా: ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో గుజరాత్లోని ధోలవీరా చేరిన విషయం తెలిసిందే. తాజాగా యునెస్కో ప్రకటించిన జాబితాలో ఆ ప్రాచీన నగరాన్ని చేర్చారు. అయితే ప్రధాని మోదీ గతంలో ఆ ప్రాంతాన్ని వ�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఉన్న మోదీ నివాసానికి వెళ్లారు. ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగ�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
ప్రపంచ వారసత్వ జాబితాలో చారిత్రక ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఆమోదం కాకతీయుల కళా వైభవానికి ఇక విశ్వకీర్తి రాష్ట్ర ప్రభుత్వ సుదీర్ఘ కృషికి దక్కిన ఫలం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ హర్షం రాళ్లలో పూ
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై ప్రధాని హర్షం | రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్ర
Mann Ki Baat: కార్గిల్ విజయగాథను దేశంలోని ప్రతి ఒక్కరూ చదవాల్సిన అవసరం ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఆలిండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగి�
న్యూఢిల్లీ, జూలై 22: ఢిల్లీ పర్యటనలో భాగంగా పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ ఈనెల 28న ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్తో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు గురువారం మమత వెల్లడించారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ ముస్లిం సోదరులు ఈద్ అల్ అదా పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో అన్ని మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. అయితే కోవిడ్ నిబంధనలు ప�