ప్రధానిపై సీపీఐ నేత అంజాన్ ధ్వజం హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర బీజేపీ నేతలంతా కలిసి దేశాన్ని దోచుకొంటున్నారని సీపీఐ జాతీయ
న్యూఢిల్లీ: తమిళనాడులో ఈ నెలలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో అమరులైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 13 మంది సైనిక సిబ్బందిని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఏడాదిల�
Minister KTR | తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ది నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గు లేని దీ
పీఎం యువ మార్గదర్శకతా పథకానికి ఎంపిక హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): యువ రచయితలను గుర్తించి, ప్రోత్సహించే లక్ష్యంతో ఇటీవల కేంద్ర విద్యాశాఖ, నేషనల్ బుక్ ట్రస్టు (ఎన్బీటీ) సంయుక్తంగా నిర్వహించి�
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజకీయ నష్టాలకు వెరువం.. కఠిన నిర్ణయాలే: అమిత్షా యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే చట్టాల రద్దు? అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏడాద�
హెల్త్ వర్కర్లకు 10 నుంచి బూస్టర్ డోస్: మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. 15-18 ఏండ్ల వయసున్న వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా వేస్తామని ప్రధాని నరే�
జనవరి 3, 2022 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న వాళ్లకు డీఎన్ఏ వ్యాక్సిన్ను ఇవ్వడం ప్రారంభిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 141 కోట్ల డోస్లను
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావించారు.
Prashanth Kishore | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా 40 శాతం అవకాశాలున్నాయి. మిగిలిన 60 శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. ఈ 60 శాతం అవకాశాల్ని సరిగ్గా ఒడిసిపట్టుకొని ఓట్ల రూపంలోకి మల్చే పార్టీయే/ కూటమే మోదీ సారథ్యంలోన
ఆ పార్టీకి హిందూత్వ అంటే వ్యాపారమే అయోధ్యలో మతంపేరుతో పక్కా వ్యాపారం భూములు కొన్నవారంతా బీజేపీ నేతలే శివసేన పత్రిక సామ్నాలో సంపాదకీయం అయోధ్య భూ కుంభకోణం బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందని మహారాష్ట్రలో అధ�