ఒత్తిడి లేకుండా సత్తాచాటాలని సూచన భారత అథ్లెట్లతో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో ఆత్మవిశ్వాసం, మనోధైర్యంతో రాణించి నవ భారత నినాదాన్ని చాటాలని అథ్లెట్లకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిశాన�
ఢిల్లీ,జూలై:భారతదేశం తరపున ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననున్న క్రీడాకారుల తో జులై 13 న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.”నేను 130కోట్లమంది భారతీయు
ప్రధానికి ఏపీ సీఎం జగన్ రాసిన లేఖలోని గణాంకాలలో మాయాజాలం తప్పుదారి పట్టించేలా పోతిరెడ్డిపాడు నీటి ప్రవాహ సామర్థ్యం లెక్కలు 881 అడుగుల వద్ద సుమారు 67 వేల క్యూసెక్కుల ప్రవాహం కావాలనే ఎన్ని గేట్లు అనేది చెప�
ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెగా మంత్రివర్గంలో రైల్వే, ఐటీశాఖ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్ నియమితులయ్యారు. ఒడిశాకు చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ నూతన రైల్వే మంత్రిగా అదేవిధంగా సమాచార, సాంకేతిక �
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలోకి కొత్తగా నలుగురు డాక్టర్లు చేరారు. బుధవారం జరిగిన మెగా మంత్రివర్గ విస్తరణలో 36 మందికి కొత్తగా మంత్రి పదవులు దక్కాయి. కేబినెట్లో కొత్తగా చేరిన వారిలో నలుగ�
అమరావతి : కృష్ణానది జలాల నీటి వినియోగం వివాదం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో నీటిని తెలంగాణ వాడేస్తుందని ఆరోపించారు. ఈ విషయమై జల�
న్యూఢిల్లీ : కాసేపట్లో మోదీ కొత్త క్యాబినెట్ కొలువు తీరనున్నది. ఆ టీమ్ కోసం ప్రధాని తీవ్ర కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. అనుభవం, విద్య, వయసు, సామాజిక హోదా ఆధారంగా ప్రధాని కొత్త టీమ్ను ఎంపిక చ�
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ను ఇవాళ ప్రధాని మోదీ విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే మొత్తం 43 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంట్లో కొత్త, పాత మంత్రులు ఉండనున్నా�
దిలీప్ కుమార్| బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. సినిమా లెజెండ్గా ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారని చెప్ప�
కేంద్ర కేబినెట్లో కొత్తగా సహకార మంత్రిత్వశాఖ! | కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్తగా సహకార మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసింది. దేశంలో