ఢిల్లీ ,జూన్ 26:అయోధ్య ప్రగతి ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ మేరకు అయోధ్య నగరం అభివృద్ధి సంబంధిత వివిధ అంశాలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాధికారులు ఒక ప్రదర్శనద్వారా ఆయనకు నివేదించారు. �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. 1975 నాటి ఎమర్జెన్సీ చీకటి రోజులను ఎన్నటికీ మరవలేమన్నారు. 1975 నుంచి 1977 వరకు వ్యవస్థీకృత పద్ధతిలో అన్ని వ్యవస్థలను నాశ�
జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదాకు ప్రధాని మోదీ సానుకూలం అఖిలపక్ష సమావేశ అనంతరం విపక్షాల వెల్లడి మూడున్నర గంటలు కొనసాగిన భేటీ కశ్మీర్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమన్న మోదీ దీనికోసం ఎన్నికల నిర్వహణ అ�
ఆట బొమ్మల తయారీ రంగానికి అద్భుత భవిష్యత్ : మోదీ | దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. ఈ రంగంలో భారత్ వాటాను పెంచాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
High alert in Jammu and Kashmir: ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో జమ్ముకశ్మీర్ అఖిలపక్ష నేతల సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేడు కేంద్ర కేబినెట్ భేటీ! | కేంద్ర మంత్రివర్గ సమావేశ బుధవారం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉదయం 11గంటలకు జరుగుతుందని ఓ అధికారి తెలిపారు.
ఢిల్లీ ,జూన్ 22: జూన్ 24న జరిగే టాయికథాన్-2021లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించనున్నారు. ఆట వస్తువులను, ఆటలకు సంబంధించిన ఆలోచనలను వివిధ సమూహాల ద్వారా �
ప్రధానితో భేటీకి వెళ్తాం.. : గుప్కర్ కూటమి | ఈ నెల 24న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరవుతామని గుప్కర్ కూటమి నేతలు తెలిపారు. భేటీకి ముందు కూటమి నేతలు మంగళవారం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్ద�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. కోవిడ్ మూడవ వేవ్ వస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. థార్డ్ �
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించ
ఆశాకిరణం| యోగాను సురక్షా కవచంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. కరోనాపై ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరుజరుగుతున్న వేళ యోగా ఆశాకిరణంగా మారిందన్నారు.