తెలంగాణ పథ్.. మోదీ కా బాత్ నదుల సద్వినియోగంపై ప్రధాని గప్పాలు నీటిని ఒడిసిపట్టి రైతులకిస్తున్నామని గొప్పలు ఈ విజన్ను ఏనాడో మొదలుపెట్టిన తెలంగాణ పవిత్ర యజ్ఞంలా ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి ప్రపంచం �
బలరాంపూర్, డిసెంబర్ 11: ఉత్తరప్రదేశ్లోని ఐదు నదులను అనుసంధానం చేస్తూ నిర్మించిన ‘సరయు కెనాల్’ జాతీయ ప్రాజెక్టును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో 14 లక్షల హెక్టార్లకు సాగు నీరు అంద�
MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని
‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు… -‘ప్రయత్నిస్తే ఇసుక నుంచి నూనె తీయవచ్చు. ఎండమావులలో నీరు తాగవచ్చు. కానీ, మూర్ఖుల మనసు మాత్రం రంజింపజేయలేము’ అని చెప్తుంది భర్తృహరి సుభాషితం. కేంద్రంలోని మోదీ సర్కార్ తీ�
CM KCR | కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ
పంటల వైవిధ్యంతోనే వ్యవసాయ సమస్యలు తీరుతాయనే మాట తరచూ వింటుంటాం. అలాంటప్పుడు పంట మార్పిడి విధానాన్ని రైతులు ఎందుకు ఇష్టపడటం లేదనేది కీలకమైన ప్రశ్న. 1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన కేంద్రప్రభ�
PM Modi: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఉత్తరప్రదేశ్లో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. అన్ని ప్రధాన పార్టీలతోపాటు పలు చిన్నాచితకా పార్టీలు కూడా వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుక�
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. మీరైనా మారండి లేదంటే మేమే మార్చేస్తామని ప్రధాని మోదీ తమ పార్టీ నేతలకు వార్నింగ�
Pm Modi Gorakhpur tour | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్తో
బడ్జెట్ కేటాయింపులు ఘనం.. ఇచ్చే నిధులు అందులో సగం వ్యవసాయరంగంపై శీతకన్ను.. పైగా రాష్ర్టాలకు సలహాలు ఐదేండ్లుగా కేంద్రం ధోరణి ఇదే.. రైతులోకం అయోమయం! న్యూఢిల్లీ, డిసెంబర్ 6: మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడప కూ�