ఢిల్లీ ,జూన్ 20: ఇరాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇబ్రహిమ్ రైసీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్విట్టర్ద్వారా అభినందనలు తెలియజేస్తూ… “ఇస్లామిక్ రిప�
మిల్కాసింగ్ మృతికి రాష్ట్రపతి, ప్రధాన సంతాపం | ఫ్లయింగ్ సిఖ్గా పేరొందిన.. భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (91) మరణంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఢిల్లీ, జూన్ 14:ఇజ్రాయెల్ దేశానికి కొత్తగా ప్రధానమంత్రి అయిన నఫ్తాలీ బెనెట్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ మేరకు మోడీ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.‘‘ఇజ్రాయెల్ ప్రధాని అయిన సంద
కార్బిస్ బే (ఇంగ్లండ్), జూన్ 13: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచాన్ని బయటపడేసేందుకు కలిసికట్టుగా పోరాడాలని జీ7 దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పేద దేశాలకు 100 కోట్ల డోసుల టీకాలను అందజేయనున్నట్టు ప్రకటించా�
జైపూర్ : ప్రముఖ న్యూరాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత, డాక్టర్ అశోక్ పనగారియా(71) కొవిడ్ అనంతర సమస్యలతో శుక్రవారం మరణించారు. డాక్టర్ పనగారియా గడిచిన కొన్ని రోజులుగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ సహాయంతో ఉన్�
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రుల పనితీరును ప్రధాని మోదీ సమీక్షించినట్లు సమాచారం. సుమారు అయిదు గంటల పాటు కొద్ది మంది మంత్రులతో ఆయన మాట్లాడారు. గురువారం సాయంత్రం ఈ సమీక్ష సమావేవం జరిగినట్లు తెలుస్�
ఢిల్లీ : 2021-22 పంట సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధరని క్వింటాల్కు రూ .72 పెంచింది. పెంచిన ధరతో ఇకపై క్వింటాల్కు రూ .1,940 దక్కనుంది. వరితో పాటు ఇతర ఖరీఫ్ పంటల రేట్లను కూడా ప్రభుత�