భారత్తో సంబంధాలపై పుతిన్ మోదీతో శిఖరాగ్ర సమావేశం యూపీలో 6 లక్షల ఏకే-203 రైఫిళ్ల తయారీకి ఒప్పందం న్యూఢిల్లీ, డిసెంబర్ 6: భారత్ శక్తివంతమైన, స్నేహపూర్వక దేశమని, కాలపరీక్షకు నిలిచిన మిత్ర దేశమని రష్యా అధ్య�
BR Ambedkar | రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా రాష్ట్రతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ నివాళులర్పించారు. పార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్
Putin | భారత్, రష్యా దేశాల అధినేతలు నేడు సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య 21వ శిఖరాగ్ర సమావేశానికి ఢిల్లీ వేదికవనుంది. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin)
putin | భారత్, రష్యా స్నేహబంధం మరింత బలపడనుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir putin) భారత్లో పర్యటించనున్నారు. వార్షిక సదస్సులో భాగంగా
వెనక్కి తగ్గిన మోదీ సర్కార్ .. రైల్వేలని విక్రయించబోమన్న మంత్రి మరోవైపు ప్రైవేటుకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కొ�
దేశంలో ప్రతీ ఒక్కరి ఆర్థిక సాధికారతే లక్ష్యం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన
Minister KTR | తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
ప్రధాని నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలు నిర్వీర్యం కావడం ఆందోళన కలిగిస్తున్నది. వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను పార్లమెంటులో చర్చకు పెట్టకుండా రద్దుచేయడం ఇందుకు తాజా ఉ�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే పాట పాడుతున్నారని లోక్సభలో విపక్ష నేత అధీర్ రంజ�
ఊపిరితిత్తుల క్యాన్సర్తో.. చికిత్స పొందుతూ మృతి ఉపరాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, సీఎం సంతాపం 800కుపైగా చిత్రాల్లో 3 వేలకుపైగా పాటలు పండిత, పామరుల హృదయాలు గెలిచిన సినీకవి మహా ప్రస్థానంలో నేడు సిరివెన్నెల అం
ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయటానికి మోదీ సర్కార్ వేస్తున్న అడుగులు లక్షలాదిమంది బ్యాంకు ఉద్యోగులకే కాదు, కోట్లాది మంది ఖాతాదారులకు, దేశప్రజానీకానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ ఆర్థికరంగాన